-
Home » volkswagen
volkswagen
అమెజాన్లో రూ. 12వేల లోపు ధరకే టాప్ 3 స్మార్ట్టీవీలు.. ఖతర్నాక్ ఫీచర్లు భయ్యా..!
Top 3 Smart TVs : అమెజాన్లో స్మార్ట్టీవీలు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. కేవలం రూ. 12వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు.
వోక్స్వ్యాగన్ ఈ కారును లాంచ్ చేస్తున్నది మామూలు ఫీచర్లతో కాదు.. కెవ్వుకేక..
ఈ టెక్నాలజీల వల్ల కారు భద్రత, పనితీరు, సౌకర్యం, సౌలభ్యం, కనెక్టివిటీ, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వంటివి చాలా మెరుగుపడతాయి.
వోక్స్వ్యాగన్ కొత్త టైగన్, వర్టస్ సౌండ్ ఎడిషన్ కార్లు.. ధర, ఫీచర్లు ఇవే
Volkswagen Sound Edition : వోక్స్వ్యాగన్ ఇండియా 'సౌండ్ ఎడిషన్'గా మరో కొత్త స్పెషల్ ఎడిషన్ వెర్షన్ను ప్రవేశపెట్టింది. టైగన్ సౌండ్ ఎడిషన్ ధర రూ. 16.33 లక్షలు కాగా, వర్టస్ సౌండ్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 15.52 లక్షల వద్ద అందుబాటులో ఉన్నాయి.
వోక్స్వ్యాగన్ టైగన్ ట్రయల్ ఎడిషన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే?
Volkswagen Taigun : వోక్స్వ్యాగన్ టైగన్ ట్రైల్ ఎడిషన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్తో 1.5-లీటర్ టీఎస్ఐ ఈవీఓ ఇంజన్ను ఉపయోగిస్తుంది.
Skoda Slavia: కొత్త “స్లావియా” కారును భారత్ లో విడుదల చేసిన స్కోడా: మోడల్ వారీగా ధరలు
వోక్స్ వ్యాగన్ సబ్సిడీ సంస్థైన స్కోడా మరో కొత్త కారును భారత విఫణిలోకి విడుదల చేసింది. స్కోడా స్లావియా పేరుతో ఈ కారు మంగళవారం ఇండియన్ మార్కెట్లోకి విడుదలైనట్లు సంస్థ తెలిపింది
Electric Car : వోక్స్ వ్యాగన్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. 520 కి.మీ రేంజ్!
జర్మన్ కార్ల కంపెనీ వోక్స్ వ్యాగన్ ఐడీ.5ను కారును ఆవిష్కరించింది. ఈ కారును ఐడీ.4ని ప్రేరణ తీసుకొని రూపొందించినట్లు తెలుస్తుంది.
Volkswagen : వోక్స్వాగన్ సంచలన నిర్ణయం..30వేల మంది ఉద్యోగులు తొలగింపు!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్వాగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులేస్తోంది.
Volkswagen : భారత రోడ్లపై ‘వోక్స్వ్యాగన్ టైగన్ ఎస్యూవీ’ పరుగులు
వోక్స్వ్యాగన్ టైగన్ ఎస్యూవీని భారత రోడ్లపై పరుగులు తీయనుంది. ఆటో ఎక్స్ పో 2020లో ప్రదర్శించిన టైగర్ ఎస్యూవీని భారత్ లో లాంఛ్ చేసింది.
Volkswagen ఎమోషనల్ వీడియో: Beetle మోడల్కు వీడ్కోలు!
దాదాపు ఏడు దశాబ్దాల ప్రొడక్షన్, మూడు దశబ్దాల డిజైన్ తర్వాత వోక్స్ వాగన్ తమ ఐకానిక్ ప్రొడక్టు అయిన బీటెల్ మోడల్ కాంపాక్ట్ కారు ప్రొడక్షన్కు గుడ్ బై చెప్పేస్తోంది. ఈ కొత్త ఏడాదిలో రిటైర్మెంట్ అవుతోంది. 2020 కొత్త ఏడాది సందర్భంగా కంపెనీ ఈ నిర్ణయ�
ఏపీలో కలకలం : మంత్రి బొత్సకు సీబీఐ నోటీసులు
ఫోక్స్ వ్యాగన్ కేసులో సాక్షిగా ఉన్న ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణకు సమన్లు జారీ చేసింది సీబీఐ. హైదరాబాద్ సీబీఐ కోర్టుకు 2019 సెప్టెంబర్ 12వ తేదీన హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో పర�