-
Home » vontimitta
vontimitta
జగన్ అడ్డాలో వైసీపీకి షాక్.. రెండు చోట్ల టీడీపీ విజయభేరి.. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో గెలుపు..
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపించాయని చెప్పారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని.. (ZPTC By Polls)
ఫలితంపై ఉత్కంఠ.. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్.. కౌంటింగ్కు సర్వం సిద్ధం..
ఒక్కో టేబుల్ కు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. కౌంటింగ్ కు దాదాపు 150 మంది సిబ్బందిని వినియోగించనున్నారు.
పులివెందులలో ఈసారి తన అరాచకాలకు తావు లేదనే జగన్ అసహనం.. ప్రజలు ధైర్యంగా ఓటేశారు- సీఎం చంద్రబాబు
నామినేషన్ వేయటానికే భయపడే పరిస్థితుల నుంచి 11మంది నామినేషన్లు వేయగలిగారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. (Cm Chandrababu)
పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు : వైఎస్ జగన్
Ys Jagan : పులివెందుల, ఒంటిమిట్టలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు.
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది.. మంత్రి నారా లోకేష్
Nara Lokesh : ప్రజాస్వామ్యమంటే ఎన్నికలు నిర్వహించడం, భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదంటూ నారా లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఒంటిమిట్ట సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు
శ్రీరామ నామస్మరణతో ఒంటిమిట్ట మార్మోగుతోంది.
ఒంటిమిట్టలో ఇవాళ సీతారాముల కల్యాణం.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. భక్తులు ఇలా చేరుకోవచ్చు
ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణానికి అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. కడప - తిరుపతి రహదారిపై ఒంటిమిట్ట ఉంది. కడప నుంచి 26 కిలో మీటర్లు దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.
Vontimitta Kalyanam : పండు వెన్నెల్లో కోదండరాముడి కళ్యాణం
కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి కాసేపట్లో జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది.
Vontimitta Kalyanam : కోదండ రామునికి శ్రీవారి బంగారు కిరీటాలు, పట్టువస్త్రాలు
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారు సుమారు 400 గ్రాముల బరువు గల నాలుగు బంగారు కిరీటాలు, పట్టు వస్త్రాలు కానుకగా పంపారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి
Vontimitta Kalyanam : వెన్నెల్లో రాములోరి కల్యాణం
శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు