Home » voters
నక్సలైట్లు విడుదల చేసిన ఎన్నికల బహిష్కరణ కరపత్రం కారణంగా, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఓటు వేయాలనే భయం గ్రామస్తులలో ఉంది. అయితే అవగాహనా కార్యక్రమాల కారణంగా వ్యవస్థపై నమ్మకం పెరిగింది.
అంతకుముందు ఈ ప్రాంతంలో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులకు సాధ్యం కాలేదు. దీంతో అక్కడి ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉండేవారు.
అచ్చం ఇలాంటి వ్యాఖ్యలే కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి చేశారు. కానీ మిగతా వారిలాగ నోరు జారి వ్యాఖ్యానించారని చెప్పలేం. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు ఆయన నిండు బహిరంగ సభలో చేశారు. పైగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి 3 వేల రూప
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగుకు ముందు విడుదలైన ఒపీనియన్ పోల్స్, పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్లో అధికార బీజేపీనే విజయం సాధిస్తుందని చెప్పాయి. కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గత నాలుగు దశాబ్దాలుగ
తులం బంగారం, రూ.10వేలు ఇస్తేనే ఓటు వేస్తామంటున్నారు మునుగోడు మహిళలు. బహుమతుల కోసం మధ్యవర్తుల ఇళ్లకెళ్లి మరీ డిమాండ్ చేసిన దక్కించుకుంటున్నారు. మునుగోడులో మద్యం, నగదు, ఇతర కానుకల తీసుకోవటానికి కొంతమంది ఓటర్లు ఏమాత్రం వెనుకాడటంలేదు. అవకాశాన్న
దేశంలో పార్టీలు ఇచ్చే ఉచిత పథకాల హామీలు ఓటర్లను ఆకర్షించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని బీజేపీ అభిప్రాయపడింది. అదే సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరి అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపింది.
అండర్వేర్లో ఓటేస్తూ ఫొటో దిగి, సోషల్ మీడియాలో షేర్ చేస్తే తమ బ్రాండెడ్ స్విమ్వేర్ను ఉచితంగా ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది. దీంతో ఈ ఆఫర్ను చేజిక్కించుకునేందుకు అనేకమంది రంగురంగుల అండర్వేర్లలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసి, ఆ ఫ�
గోవా భవిష్యత్తు కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈక్రమంలో డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని ఓటర్లు డిమాండ్ చేయటం ఆసక్తికరంగా మారింది.
హుజూరాబాద్ ఉపఎన్నికపై.. జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఇప్పటికే.. బుకీలతో పాటు సర్వే టీమ్లు ల్యాండైపోయాయి. హుజూరాబాద్ పబ్లిక్ పల్స్ పట్టుకునేందుకు.. వాళ్లంతా తెగ ట్రై చేస్తున్నారు.