Home » voters
హుజూరాబాద్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ...ఓటర్లకు నగదు పంపిణీ చేయిస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో పార్టీలు ప్రలోభాల పర్వానికి తెరలేపాయి.
ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కు.. ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటి ఓటును.. కొత్తగా ఓటర్ల కోసం నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తుంది.
వెస్ట్ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ కలియాగంజ్ బీజేపీ అభ్యర్థి సౌమిన్ రాయ్పై ఆయన భార్య శర్బరీ సింఘా రాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
West Bengal Assembly Election : పశ్చిమ బెంగాల్ 4వ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 44 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. హౌరా, హూగ్లీ, దక్షిణ 24 పరగణ, అలిపురదౌర్, కూచ్బిహార్ జిల్లాల్లో ఈ స్థానాలు ఉన్నాయి. మొత్తం 44 స్థానాలకు గాను 373 మంది అభ్యర్థు�
కమల్ కూతురు అక్షర..చేదోడువాదోడుగా నిలుస్తోంది. సినీ నటి సుహాసిని..ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
jorhat collector roshni aparanji voters with her kids : అనుకున్నది సాధించాలంటే కృషి, పట్టుదల ఉండాలి. అదే ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఆంధ్రా అమ్మాయి రోహిణీ అపరంజి. జర్నలిస్టు అవ్వాలనే కోరికతో దాన్ని నెరవేర్చుకున్నారు. కానీ లక్ష్యం చేరుకుంటే ఇక ఆపై పయనం ఆగిపోతుందనే ఓ �
ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు ఏం చేయడానికైనా వెనుకాడరు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. కొందరు డబ్బులు పంచుతారు, మరికొందరు విలువైన కానుకలు ఇస్తారు. ఆ అభ్యర్థి ఏకంగా బంగారు ముక్కు పుడకలు ఓటర్లకు ఆఫర్ చేశాడు. బి
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్లో పాల్గొనవచ్చు. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘ�
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల్లో హీట్ పెరిగింది. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అప్పుడే హామీల వర్షం కురిపిస్తున్�
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ నేతలు ఓటర్లకు గాలం వేస్తోన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైసీపీ నేతలు యదేశ్చగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు.