voters

    దుబ్బాకలో మ.3గంటలకే 70శాతం దాటిన పోలింగ్

    November 3, 2020 / 04:10 PM IST

    dubbaka by poll voting percentage: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 70.10శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత కరోనా బాధితులక

    దుబ్బాక ఉపఎన్నిక.. పలు చోట్ల నిలిచిన పోలింగ్, ఓటర్ల అసహనం

    November 3, 2020 / 11:09 AM IST

    polling stopped in dubbaka: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు. కాగా, కొన్ని చోట్ల పోలింగ్ నిలిచిపోవడం, ఆలస్యంగా ప్రారంభం కావడం వంటివి జరిగాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్ పల్లిలో ఈవీ�

    మోడీ ఎప్పుడైనా మీతో టీ తాగారా…రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

    October 28, 2020 / 05:27 PM IST

    Did PM Modi have tea with you all? బిహార్‌‌ను నాశనం చేశారంటూ బీజేపీ, జేడీయూపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బుధవారం(అక్టోబర్-28,2020)చంపారన్ లో ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ..‘బిహార్‌‌లో గత అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ షుగర్ ఫ్�

    నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఓటర్ ఎటువైపో

    October 9, 2020 / 05:54 AM IST

    nizamabad local body mlc bypoll : నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఓటర్ ఎటువైపు ఉన్నాడనే ఉత్కంఠ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో నెలకొంది. కానీ..ఏకపక్ష�

    ఒకేవ్యక్తి రెండు సార్లు ఓటు వేయండి….దుమారం రేపుతున్న ట్రంప్ వ్యాఖ్యలు

    September 4, 2020 / 05:50 PM IST

    ఒకే వ్యక్తి రెండు సార్లు ఓటేయాలంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి చట్టవిరుద్ధ కార్యకలాపాల్ని ప్రోత్సహిన్నారంటూ ఆయన ప్రత్యర్థి వర్గం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. చ‌ట�

    2036 వరకు ఆయనే దేశాధ్యక్షుడు

    July 2, 2020 / 11:08 AM IST

    అవును మీరు వింటున్నది నిజమే. ఆయన 2036 వరకు ఆ దేశానికి అధ్యక్షుడుగా కొనసాగనున్నారు. ఇందుకు అక్కడి రాజ్యాంగ సవరణ కూడా చేసేశారు. దీనికి అక్కడి ప్రజల ఆమోదం కూడా లభించేసింది. దీంతో 2036 వరకు ఆయన దేశాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఇంతకు ఏ దేశమనేది చెప్పలే�

    బీజేపీ,కాంగ్రెస్ ఓటర్లకు కూడా నేనే సీఎం..ఆశీర్వదించండి మోడీజీ

    February 16, 2020 / 09:50 AM IST

    ఢిల్లీ ప్రజల సమక్షంలో దేశరాజధాని నడ్డిబొడ్డున ఉన్న రామ్ లీలా మైదనంలో ఆదివారం(ఫిబ్రవరి-16,2020)అరవింద్ కేజ్రీవాల్ మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కేజ్రీవాల్ తో పాటు గత కేబినెట్ లో మంత్రులుగా ఉన్న ఆరుగురు మరోసారి మంత్రులుగా ఇవాళ ప�

    మేనకాగాంధీ,కూటమి అభ్యర్థి మధ్య వాగ్వాదం

    May 12, 2019 / 04:05 AM IST

    కేంద్రమంత్రి,ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేనకా గాంధీకి,ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థి సోనూ సింగ్ ల మధ్య సల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.సోనూ మద్దతుదారులు ఓటర్లను భయపెడుతున్నారని ఆమె ఆరోపించారు.పోలీ

    రోడ్డు వేసే వరకు ఓట్లు వేయం : ఓదెలలో ఓటర్ల నిరసన

    May 10, 2019 / 06:26 AM IST

    పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఓదెల నుంచి కనగర్తి వరకు రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మల్లికార్జున నగర్ లో స్థానికులు టెంట్ వేసుకుని నిరసన తెలిపారు. తమను పట్టించుకోనప్పుడు ఓటు ఎందుకు వేయాలని వారు ప్రశ్ని�

    ఓటర్ల ఆవేదన : వెయ్యి రూపాయలిచ్చి ఒట్టు వేయించుకుంటున్నారు

    May 6, 2019 / 06:55 AM IST

    పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ వ్యవహారం కలకలం రేపింది. జడ్పీటీఎసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో… ఓ పార్టీకి చెందిన  అభ్యర్థులు.. ఓటర్లకు భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువె

10TV Telugu News