Home » voters
dubbaka by poll voting percentage: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 70.10శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత కరోనా బాధితులక
polling stopped in dubbaka: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు. కాగా, కొన్ని చోట్ల పోలింగ్ నిలిచిపోవడం, ఆలస్యంగా ప్రారంభం కావడం వంటివి జరిగాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్ పల్లిలో ఈవీ�
Did PM Modi have tea with you all? బిహార్ను నాశనం చేశారంటూ బీజేపీ, జేడీయూపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బుధవారం(అక్టోబర్-28,2020)చంపారన్ లో ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ..‘బిహార్లో గత అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ షుగర్ ఫ్�
nizamabad local body mlc bypoll : నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఓటర్ ఎటువైపు ఉన్నాడనే ఉత్కంఠ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో నెలకొంది. కానీ..ఏకపక్ష�
ఒకే వ్యక్తి రెండు సార్లు ఓటేయాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి చట్టవిరుద్ధ కార్యకలాపాల్ని ప్రోత్సహిన్నారంటూ ఆయన ప్రత్యర్థి వర్గం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. చట�
అవును మీరు వింటున్నది నిజమే. ఆయన 2036 వరకు ఆ దేశానికి అధ్యక్షుడుగా కొనసాగనున్నారు. ఇందుకు అక్కడి రాజ్యాంగ సవరణ కూడా చేసేశారు. దీనికి అక్కడి ప్రజల ఆమోదం కూడా లభించేసింది. దీంతో 2036 వరకు ఆయన దేశాధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఇంతకు ఏ దేశమనేది చెప్పలే�
ఢిల్లీ ప్రజల సమక్షంలో దేశరాజధాని నడ్డిబొడ్డున ఉన్న రామ్ లీలా మైదనంలో ఆదివారం(ఫిబ్రవరి-16,2020)అరవింద్ కేజ్రీవాల్ మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కేజ్రీవాల్ తో పాటు గత కేబినెట్ లో మంత్రులుగా ఉన్న ఆరుగురు మరోసారి మంత్రులుగా ఇవాళ ప�
కేంద్రమంత్రి,ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేనకా గాంధీకి,ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థి సోనూ సింగ్ ల మధ్య సల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.సోనూ మద్దతుదారులు ఓటర్లను భయపెడుతున్నారని ఆమె ఆరోపించారు.పోలీ
పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఓదెల నుంచి కనగర్తి వరకు రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మల్లికార్జున నగర్ లో స్థానికులు టెంట్ వేసుకుని నిరసన తెలిపారు. తమను పట్టించుకోనప్పుడు ఓటు ఎందుకు వేయాలని వారు ప్రశ్ని�
పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలో ఓటర్లకు డబ్బుల పంపిణీ వ్యవహారం కలకలం రేపింది. జడ్పీటీఎసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో… ఓ పార్టీకి చెందిన అభ్యర్థులు.. ఓటర్లకు భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువె