Home » voters
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. 20రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 91 నియోజవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.
18 ఏళ్లు వయసుంటే ఓటేసేయొచ్చు. ఓటు వేయడానికి శ్రమపడాలని, సమయం వెచ్చించాలని నిర్లక్ష్యం చేస్తున్న యువత దర్శనమిస్తున్న సభ్య సమాజంలో 105ఏళ్ల భామ్మ స్వయంగా కదిలి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో భాగ�
ఛత్తీస్గఢ్ : నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో మావోయిస్టులకు ఏమాత్రం భయపడకుండా ఓట్లు వేసేందుకు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు ఓటర్లు. దంతెవాడ అంటేనేమావోల కంచుకోట..ఇక్కడ కూడా ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. అంతేకాదు నక్సల్ ప�
ఢిల్లీ: ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు (ఏప్రిల్ 11)న తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్ధేశించి ట్వీట్ చేశారు. ఈ సారి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించాలని ప్ర
ఎన్నికల ఏర్పాట్లు ఇలా చేస్తారా ? వేల సంఖ్యలో ఓటర్లు ఉంటే తగిన సిబ్బంది ఉండరా ? అంటూ కర్నూలు జిల్లాలోని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఏప్రిల్ 11వ తేదీ గురువారం అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 5.30గంటలకు మాక్ పోలింగ్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చైతన్యం వెల్లువెరిసింది. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. ఉదయం 6 గంటల కంటే ముందుగానే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. క్యూ లైన్లు కిక్కిరిసిపోతున్నాయి. �
ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏప్రిల్ 11వ తేదీన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి.
నగరంలో స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్న వారితోపాటు వివిధ కారణాలతో హైదరాబాద్లో ఉంటున్న వారిలో చాలామందికి ఇప్పటికీ తమ ఊర్లలోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 9 సాయంత్రం నుంచి తెరపడనుంది. దీంతో డబ్బులు పంచేందుకు నేతలు తెరలేపారు.
ఓటు పిలుస్తోంది. అంటూ ఏపీ ఓటర్లు ఆ రాష్టానికి పయనమౌతున్నారు. సొంతూళ్లకు వచ్చి ఓటు వేయాలంటూ నేతలు అభ్యర్థిస్తున్నారు. అంతేకాదండోయ్..పలు ఆఫర్స్ కూడ ఇస్తున్నారు. ఉచితంగా రవాణా సదుపాయం కల్పిస్తాం..భోజనం కూడా అందిస్తాం..అంటూ నేతలు పేర్కొంటున్నార