voters

    3 గంటల వరకు : నమోదైన పోలింగ్ శాతం ఇదే

    April 11, 2019 / 10:45 AM IST

    దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. 20రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 91 నియోజవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

    105 ఏళ్ల భామ్మ ఓటేసింది గురూ..

    April 11, 2019 / 09:26 AM IST

    18 ఏళ్లు వయసుంటే ఓటేసేయొచ్చు. ఓటు వేయడానికి శ్రమపడాలని, సమయం వెచ్చించాలని నిర్లక్ష్యం చేస్తున్న యువత దర్శనమిస్తున్న సభ్య సమాజంలో 105ఏళ్ల భామ్మ స్వయంగా కదిలి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌లో భాగ�

    ఈసీ పట్టిష్ట ఏర్పాట్లు : ఛత్తీస్ గఢ్ లో పోటెత్తిన ఓటర్లు 

    April 11, 2019 / 04:52 AM IST

    ఛత్తీస్‌గఢ్‌ : నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో మావోయిస్టులకు ఏమాత్రం భయపడకుండా ఓట్లు వేసేందుకు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు ఓటర్లు. దంతెవాడ అంటేనేమావోల కంచుకోట..ఇక్కడ కూడా ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. అంతేకాదు నక్సల్ ప�

    ఓటర్లు కొత్త రికార్డు క్రియేట్ చేయాలి:మోడీ ట్వీట్  

    April 11, 2019 / 04:11 AM IST

    ఢిల్లీ:  ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా  ఈరోజు (ఏప్రిల్ 11)న  తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్ధేశించి ట్వీట్ చేశారు. ఈ సారి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించాలని ప్ర

    కర్నూల్ పోలింగ్ బూతుల్లో గందరగోళం : ఏర్పాట్లపై ఓటర్ల ఆగ్రహం

    April 11, 2019 / 03:21 AM IST

    ఎన్నికల ఏర్పాట్లు ఇలా చేస్తారా ? వేల సంఖ్యలో ఓటర్లు ఉంటే తగిన సిబ్బంది ఉండరా ? అంటూ కర్నూలు జిల్లాలోని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఏప్రిల్ 11వ తేదీ గురువారం అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 5.30గంటలకు మాక్ పోలింగ్

    వెల్లువెరిసిన చైతన్యం : బారులు తీరిన ఓటర్లు 

    April 11, 2019 / 02:03 AM IST

    ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చైతన్యం వెల్లువెరిసింది. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. ఉదయం 6 గంటల కంటే ముందుగానే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. క్యూ లైన్లు కిక్కిరిసిపోతున్నాయి. �

    ఓటర్ల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

    April 10, 2019 / 05:39 AM IST

    ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏప్రిల్ 11వ తేదీన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి.

    ఓటర్ల పల్లెబాట : బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఎలక్షన్ రద్దీ

    April 9, 2019 / 05:56 AM IST

    నగరంలో స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్న వారితోపాటు వివిధ కారణాలతో హైదరాబాద్‌లో ఉంటున్న వారిలో చాలామందికి ఇప్పటికీ తమ ఊర్లలోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

    పంచుడు షురూ :  ఓటుకు రూ.2వేలు

    April 9, 2019 / 04:10 AM IST

    ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 9 సాయంత్రం నుంచి తెరపడనుంది. దీంతో డబ్బులు పంచేందుకు నేతలు తెరలేపారు.

    ఓటు పిలుస్తోంది : ఏపీకి ఓటర్ల పయనం..మరో సంక్రాంతి

    April 8, 2019 / 03:53 AM IST

    ఓటు పిలుస్తోంది. అంటూ ఏపీ ఓటర్లు ఆ రాష్టానికి పయనమౌతున్నారు. సొంతూళ్లకు వచ్చి ఓటు వేయాలంటూ నేతలు అభ్యర్థిస్తున్నారు. అంతేకాదండోయ్..పలు ఆఫర్స్ కూడ ఇస్తున్నారు. ఉచితంగా రవాణా సదుపాయం కల్పిస్తాం..భోజనం కూడా అందిస్తాం..అంటూ నేతలు పేర్కొంటున్నార

10TV Telugu News