Home » voters
ఎక్కడ చూసినా జనమే కనిపిస్తారు. మామూలు రోజులే కాకుండా సెలవు రోజుల్లో కూడా రోడ్లు కిటకిటలాడుతుంటాయి. కానీ… ఎన్నికల సమయంలో మాత్రం జనం అస్సలు కనిపించరు. దీంతో.. హైదరాబాద్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఓవైపు పరీక్షలు.. రె
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ఏపీ లో 2019, జనవరి 11 వ తేదీన ఓటర్ల తుదిజాబితా ప్రకటించిన తర్వాత వచ్చినఫారం 7 ఆధారంగా 1 లక్షా 41వేల 822 ఓట్లు తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం తెలిపింది. 9లక్షల 40 వేలకు పైగా ఫారం 7 అప్లిక�
దేశంలోని సీఎంల పనితీరుకి సంబంధించి ర్యాంకులు విడుదల అయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ నెంబర్ వన్ (ఫస్ట్) స్థానం దక్కించుకున్నారు. సీవోటర్-ఐఏఎన్ఎస్ సంస్థ నేషన్ ట్రాకర్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇందులో ఓటర్ల నుంచి అధికశాతం అఫ్రూవల్ రేటింగ్స
అమరావతి : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగుతున్న క్రమంలో ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ల లిస్ట్ ను తయారు చేశారు. ఈ క్రమంలో ఏపీలో ఓటర్ల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఓటర్ల సంఖ్య జనవరితో పోలిస్తే మరో 15 లక్షలు పెరిగిందనీ. దీంతో ఏపీలో మొత్తం ఓటర్
నల్గొండ: నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలోని మహిళా ఓటర్లు ఏప్రిల్ 11 ఎన్నికలో ప్రముఖ పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే వారు నల్లగొండ లోక్ సభ నియోజకవర్గంలో ఉండే పురుష ఓటర్లకంటే అధికంగా ఉన్నారు. నల్గొండ లోక్ సభ నియోజకవర్గం..ఏడు శాసనసభ నియో�
100 ఓట్లు తెచ్చేలా ఉంటే చాలు వారిని లీడర్లు అక్కున చేర్చుకుంటారు. అదే వెయ్యి ఓట్లైతే కార్యకర్తల్లో మంచి గుర్తింపు ఇచ్చే హోదా ఇస్తారు. మరి ఏకంగా 5శాతం ఓటర్లని ప్రభావితం
EPIC నెంబర్ ZEU0462135తో మోడీ ఓటు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి రసూల్ పూర మోడీకి కొడుకుగా నమోదై ఉంది. మరో EPIC నెంబర్ GBZ8252264తో బాహుబలి తండ్రి పేరు చౌగిలి.
ఢిల్లీ : స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ సునీల్ ఆరోరా తెలిపారు. 17వ ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసేముందు అన్ని రాష్ట్రల సీఈవోలతో సమీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. 17 వ లోక్ సభ కు ఎన్నికలు నిర్వహించేందుక�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్ 3,761 వేల మంది ఓ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తొలగింపు, సర్వేలు, ఐటీ గ్రిడ్ డేటా అంశాలు కాక పుట్టిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్షం మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రధానంగా సర్వేల తొలగింపుపై ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు కంప్లయింట్ చేసుకుంటున్నా�