-
Home » vundavalli sridevi
vundavalli sridevi
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురు
స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది.
వైసీపీ అనర్హత వేటు ఫిర్యాదుపై స్పందించిన ఉండవల్లి శ్రీదేవి
పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ చేసిన ఫిర్యాదుపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు.
రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు సీఎం కావాలి, దళితులంటే జగన్కు చిన్న చూపు- టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు
జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి, ఫ్యాన్ రెక్కలు విరగ్గొడుతుందని అన్నారు. చిల్లు పడిన వైసీపీ నావ త్వరలోనే మునిగిపోతుందన్నారు. 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతారో తెలియదన్నారు చంద్రబాబు.
టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు.. చంద్రబాబు సమక్షంలో భారీగా చేరికలు
6 నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున తరలి వచ్చిన వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
Vundavalli Sridevi : టీడీపీకి శ్రీదేవి టెన్షన్..! చంద్రబాబు ఏం చేయనున్నారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?
ప్రస్తుతం తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీదేవి వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. Vundavalli Sridevi - TDP
Tadikonda constituency: అసెంబ్లీ సీటుపై కన్నేసిన నందిగం సురేశ్.. తాడికొండలో ఈసారి వైసీపీ అభ్యర్థి ఎవరో?
బాపట్ల ఎంపీగా గత ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన సురేశ్.. ఈ సారి అసెంబ్లీపై కన్నేశారు. సొంత నియోజకవర్గం తాడికొండ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు.
Vundavalli Sridevi : నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం వెళ్ళాను హైదరాబాద్..
Vundavalli Sridevi : నా ప్రాణాలు కాపాడుకోవడం కోసం వెళ్ళాను హైదరాబాద్
Vundavalli Sridevi: అక్రమ మైనింగ్కు అడ్డుగా ఉన్నందుకే నాపై కుట్ర.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: ఉండవల్లి శ్రీదేవి
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏమైందో.. నా పరిస్థితి కూడా అలాగే అవుతుందని హైదరాబాద్ వచ్చా. చాలా ప్రీ ప్లాన్డ్గా నాపై కుట్ర జరిగింది. మూడు సంవత్సరాలనుంచి నన్ను వాడుకున్నారు. నా నియోజకవర్గ ప్రాంతంలో ఇసుక మాఫియా దోచుకుం�
YCP MLAs: ‘ఆ నలుగురు ఎమ్మెల్యేల’పై సస్పెన్షన్ వేటు.. వెల్లడించిన సజ్జల
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ వైసీపీ ఎమ్మెల్యేలపై అధిష్టానం వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకప
Ap Assembly : వైసీపీకి ఝలక్ ఇచ్చిన ‘ఆ నలుగురు’.. ఇద్దరు అనుమానిత ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరు.. టీడీపీకి ఓటు వేసింది వీరేనా?!
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరూ అనుమానిత ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మాకొట్టారు. టీడీపీకి ఓటు వేసిన వైసీపీకి చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరిపై అందరికి క్లారిటీ ఉంది..కానీ మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరా?అనేది అందరికి ఆసక్తికరంగా మారిన క్ర�