Home » VVs laxman
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ట్విటర్ ఖాతాలో తన వ్యాయామ వీడియోను షేర్ చేశారు. ఆ ట్వీట్కు టీమిండియా మాజీ క్రికెటర్ వీ.వీ.లక్ష్మణ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూతో పాటు పలువురి టాలీవుడ్ హీరోలను ట్యాగ్ చేశారు.
ఇటీవల ద్రావిడ్ ఆధ్వర్యంలో టీమిండియా ప్రదర్శన అంతగా బాలేదు. అనేక మ్యాచుల్లో టీమిండియా ఓటమి పాలైంది. అంచనాలకు తగ్గట్లు టీమిండియా రాణించడం లేదు. ఈ నేపథ్యంలో జట్టుకు సంబంధించి కీలక మార్పులు చేయాలని టీమిండియా భావిస్తోంది.
‘‘హార్దిక్ పాండ్యా ఓ గొప్ప లీడర్. ఐపీఎల్ లో అతడు గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఎలా ఆడాడో మనము చూశాం. అతడితో కలిసి చాలా కాలంగా పనిచేస్తున్నాను. అతడు వ్యూహాత్మకంగా ఆడే ఆటగాడే కాదు.. ఫీల్డింగ్ చేసే సమయంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇది చాలా ముఖ్యమైన అ
భారత మాజీ క్రికెటర్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆసియా కప్కు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ను ఎంపిక చేసింది బీసీసీఐ. ప్రస్తుతం ప్రధాన కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇటీవల కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో లక్ష్మణ్ను ఆయన స్థానంలో మధ్యంతర కోచ్గా ఎంపిక చేసింది.
టీమిండియాకు కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ ఎంపికయ్యాడని బీసీసీఐ కన్ఫామ్ చేసింది. మే25న ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకు కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తారని వెల్లడించింది. ఈ పర్యటన జూన్ 26నుంచి మొదలుకానుంది.
టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ టెస్టు టీంతో ఉండడం తప్పనిసరి కాగా, ఐర్లాండ్ పర్యటనకు లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించనున్నారు.
కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ లో భారత్ విజయానికి రెండు అంశాలు అడ్డుపడ్డాయి. ఒకటి వెలుతురు లేమి. రెండోది..
టీమిండియా మాజీ క్రికెటర్ VVS లక్ష్మణ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యాడా.. అందుకే బీజేపీ జాతీయ నేతలతో చర్చల్లో ఉంటున్నారా.. అని పలు సందేహాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ నియామకానికి సంబంధించి భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు చేసుకున్నారు.