Home » Wankhede Stadium
IPL 2021- ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ఊపు మీద ఉండగా.. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో తలపడుతోంది. రెండు జట్లు కూడా.. ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్ ఆడగా.. రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్ చేత
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ తొలి మ్యాచ్లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ జట్టుకు దూరం కాగా.. ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ రజమా గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకున�
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ 4 పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది.
ఐపీఎల్ 14వ సీజన్ లో పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ చెలరేగిపోయాడు. పంజాబ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు పరుగుల వరద పారించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భారీ స్కోర్ చేసింది. 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 రన్స్ చేసింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్�
ఐపీఎల్ 14వ సీజన్లో మరో రసవత్తర పోరు జరగనుంది. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఈ సీజన్ లో ఇది 4వ మ్యాచ్. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ టాస్ గెలిచింది. కెప్టెన�
ముంబై వాంఖడే వేదికగా ఐపీఎల్లో సూపర్ ఫైట్ జరగనుంది. ఓ వైపు ధోనీ.. మరోవైపు అతని వారసుడిగా ముద్ర పడిన రిషబ్ పంత్.. ప్రత్యర్థులుగా తలపడేందుకు సమయం ఆసన్నమైంది.
క్రికెట్ అభిమానులు ఎదరుచూస్తున్న ఐపీఎల్ మ్యాచ్లు మరో మూడు రోజుల్లో స్టార్ట్ అవబోతూ ఉండగా.. ఇటువంటి సమయంలో కరోనా ప్రభావం ఐపీఎల్ మ్యాచ్లపై పడబోతున్నట్లుగా అర్థం అవుతోంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం సిబ్బంది వరుసగా కరోనా బారిన పడడం ఇప్పుడ�
21ఏళ్ల కుర్రాడు.. అంచనాలు అస్సలు లేని జట్టు.. ప్రత్యర్ధుల జ్టటులో మహామహులు. అయినా కూడా 27బంతుల్లో 78పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అజరామర విజయం అందించాడు. ముంబై వేదికగా జరిగిన మూడవ ఐపిఎల్ మ్యాచ్లో యువ ఆటగాడు గత ఛాంపియన్లను మట్టి కరిపించాడు. �