Home » Wankhede Stadium
వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను చూసిన ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా..
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అసలుసిసలైన సమరం ఇవాళ మొదలవనుంది. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించ�
భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అసలుసిసలైన సమరం ఇవాళ జరగనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2గంటలకు
ట్విటర్ లో వాంఖడే స్టేడియంకు బెదిరింపు సందేశం రావడంతో ముంబై పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో
వరల్డ్ కప్ 2023లో వాంఖడే స్టేడియంలో నాలుగు మ్యాచ్ లు జరిగాయి. మొదటి ఇన్నింగ్స్ లో పవర్ ప్లే ముగిసే సమయానికి, రెండో ఇన్నింగ్స్ లో పవర్ ప్లే ముగిసే సమయానికి బ్యాటర్లు పరుగులు రాబట్టే విషయంలో చాలా తేడా ఉంది.
వాంఖడే స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ కివీస్ మధ్య జరిగే మ్యాచ్ ను వీక్షించేందుకు పలువురు సెలెబ్రెటీలుకూడా హాజరు కానున్నారు. ఈ క్రమంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మ్యాచ్ ను వీక్షించేందుకు బయలుదేరి వెళ్లారు.
వరల్డ్ కప్ తొలి సెమీ ఫైనల్ కు భారత్, కివీస్ సిద్ధమయ్యాయి. 2011లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన ముంబై వాంఖడే స్టేడియం ఈ సెమీ ఫైనల్ కు ఆతిథ్యమిస్తోంది.
India vs New Zealand Semi final : వన్డే ప్రపంచకప్లో భారత్ వరుస విజయాలతో సెమీస్కు దూసుకువెళ్లింది.
India vs New Zealand : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా అదరగొడుతోంది. లీగ్ దశలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి ఓటమే ఎగురని జట్టుగా సెమీఫైనల్కు చేరుకుంది.
వాంఖడే స్టేడియంలో వరల్డ్ కప్ టోర్నీలో బ్యాటింగ్ కు ముందు, తర్వాత మొదటి పవర్ ప్లే (1-10 ఓవర్లు) గణాంకాలను మాత్రమే పరిశీలిస్తే.. మొదటి పవర్ ప్లే లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ..