Home » Wankhede Stadium
Team India Head Coach Rahul Dravid : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో భారత జట్టు అదరగొడుతోంది.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహన్ని ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించారు.
పలువురి అభిప్రాయాలను తీసుకున్న తరువాత.. ఓ యువతి వద్దకు సూర్యకుమార్ వెళ్లాడు.. ఆమెను చిన్నపాటి ఇంటర్వ్యూ చేసి.. నేను సూర్యకుమార్ యాదవ్ ను అని అన్నాడు..
క్రికెట్ దేవుడు, టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్కు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని ప్రఖ్యాత స్టేడియాల్లో ఒకటైన వాంఖడే మైదానంలో సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
భారత్ ఆడే మ్యాచుల్లో ఒక మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగనుంది. అలాగే...
మ్యాచ్ 18వ ఓవర్లో స్టోయినిస్ పదునైన బంతులతో హార్ధిక్ పాండ్యా పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డాడు. అదే ఓవర్లో నాలుగో బంతిని అంపైర్ నో బాల్గా ప్రకటించి ఫ్రీ హిట్ ఇచ్చాడు. ఫ్రీ హిట్ బంతికి హార్ధిక్ పాండ్యా కేవలం ఒక్క పరుగే రాబట్టగిలిగాడు.
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేడియంలోని బిగ్ స్క్రీన్ పై రజనీకాంత్ కనిపించినప్పుడల్లా ప్రేక్షక�
భారత్ - శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ ఈ రోజు రాత్రి 7గంటలకు ప్రారంభమవుతుంది. భారత్ - శ్రీలంక జట్లు ఆసియా కప్-2022లో చివరిసారిగా తలపడ్డాయి. ఇందులో టీమిండియా ఓటమిని చవిచూసింది. ఈ రోజు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్లో విజయంతో 2023 సంవత్సరాన�
Dhoni vs Samson, ipl 2021 – ఐపీఎల్ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. వాంఖడే స్టేడియంలో ఇవాళ(19 ఏప్రిల్ 2021) చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడబోతుంది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై వన్సైడ్ విక్టరీ సాధించగా.. ఢిల్లీ�
ఐపీఎల్ 2021లో ఏడవ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతుంది. రెండు జట్లూ ఈ ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్ ఆడగా.. చెన్నై సూపర్ కింగ్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ నెగ్గింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్పై ఓడి రెండవ మ్�