Warned

    Covid Third Wave : భారత్ లోకి అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్..పిల్లలపై ఎక్కువ ప్రభావం

    August 23, 2021 / 11:18 AM IST

    భారత్ లో అక్టోబర్ లో కోవిడ్ థర్డ్ వేవ్ రావచ్చని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణుల కమిటీ హెచ్చరించింది. ప్రధాని కార్యాలయానికి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది.

    సభలో ఫోన్స్ వాడొద్దన్న వెంకన్న నాయుడు

    February 3, 2021 / 12:10 PM IST

    Rajya Sabha Members Phone Recording : పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సభ్యులకు కీలక సూచనలు చేశారు. రాజ్యసభలో మొబైల్స్ ఫోన్స్ వాడరాదంటూ..ఆదేశించారు. సభ జరుగుతున్న సమయంలో..కొంతమంది సభ్యులు మొబైల్స్ వాడడమే కాకుండా..

    2008లోనే కరోనా గురించి హెచ్చరించిన ప్రముఖ వైరాలజిస్ట్

    December 25, 2020 / 07:23 PM IST

    future epidemics కరోనా వైరస్ పరిస్థితుల గురించి 12 ఏళ్ల క్రితమే ఓ ప్రముఖ వైరాలజిస్ట్ హెచ్చరించాడు. అయితే ఆయన హెచ్చరికలను ప్రపంచదేశాలు పెడచెవిన పెట్టడంతోనే ప్రస్తుతం ప్రపంచం ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు అర్థమవుతోంది. అప్పుడు అతను చెప్పినట్లే ఇప్ప

    మున్ముందు కరోనా తీవ్రత అధికం….చాలా భయంకరమైనదని హెచ్చరించిన WHO చీఫ్

    April 21, 2020 / 07:51 AM IST

    కరోనా వైరస్ యొక్క అధిక తీవ్రత ఇంకా రాలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)డైరక్టర్ జనరల్ టెడ్రస్ ఆడానమ్ గేబ్రియసస్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలు బలితీసుకున్న కరోనా మహమ్మారి  యొక్క అత్యంత తీవ్రత ముందు ముందు ఇంకా ఉ�

    కరోనాను మొదట కనుగొన్న డాక్టర్.. ఆ వైరస్‌కే బలైపోయాడు!

    February 6, 2020 / 07:30 PM IST

    వ్యాక్సిన్ లేని ప్రాణాంతక కరోనా వైరస్‌ను మొదటిసారిగా గుర్తించిన డాక్టర్ లీ వెన్లియాంగ్(34)ఇప్పుడు అదే వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. వృత్తి రీత్యా కంటి వైద్య నిపుణుడైన లీ వెన్లియాంగ్ కరోనా అనే వైరస్ పురుడు పోసుకుందనే విషయాన్ని మొదటగా గుర్�

    వరదొస్తే ముప్పే : అమరావతిపై హెచ్చరించిన చెన్నై ఐఐటీ

    January 13, 2020 / 03:51 AM IST

    వరదలు వస్తే..అమరావతికి ముప్పేనంటోంది చెన్నై ఐఐటీ. రాజధానిలో 71 శాతం భూములపై కృష్ణా వరద ప్రభావం ఉంటుదని, రాజధాని భూముల్లో 2.5 నుంచి 5 మీటర్ల లోతునే భూగర్భ జలాలున్నాయని తేల్చింది. కృష్ణా నదిలో వరద ప్రవాహం..ఆరు, ఏడు లక్షల క్యూసెక్కులు దాటితే..రాజధాని

    ఆ రోజు నేరస్థుడు..ఈ రోజు పవిత్రుడు : బీజేపీకి గోపాల్ ఖంద మద్దుతుపై విమర్శలు

    October 25, 2019 / 10:13 AM IST

    హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు కోసం బీజేపీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మాజీ మంత్రి  గోపాల్ ఖంద మద్దుతు తీసుకోవడాన్ని ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. గోపాల్ ఖంద మద్దతు విషయంలో వరుస ట్వీట్ల

    మోడీ హెచ్చరించారు : ఇకపై అలా మాట్లాడను…నోబెల్ విజేత అభిజిత్

    October 22, 2019 / 09:31 AM IST

    ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తి గెలుచుకున్న కోల్ కతాకు చెందిన అభిజిత్ బెన‌ర్జీ ఇవాళ ఢిల్లీలో ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోడీని క‌లిశారు. ప్రధానితో సమావేశం అనంతరం అభిజిత్ మీడియాతో మాట్లాడారు. తాను వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లనని,�

    హింట్ ఇచ్చేశారు : మీరు ఊహించని విధంగా పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయి

    September 30, 2019 / 06:40 AM IST

    ఆయిల్ ధరలు ఊహించని విధంగా విపరీతంగా పెరిగిపోయే అవకాశముందంటూ సౌదీ యువరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రపంచానికి హెచ్చరికలు చేశారు. ప్రపంచదేశాలు కలిసికట్టుగా ఇరాన్ పై చర్యలు తీసుకోకుంటే.. ఆయిల్ ధరలు ఆకాశాన్నితాకుతాయని స్వయంగా చెప్పటం సంచలనంగా �

    ప్రాణం పోతే రాదు : పుట్ బోర్డ్ ప్రయాణీకులకు పోలీసుల వార్నింగ్ 

    September 25, 2019 / 07:05 AM IST

    హైదరాబాద్ నగరంలో సామాన్యులు ప్రయాణించాలంటే ఆర్టీసీ బస్సు ప్రధాన మార్గం. ప్రతీ రోజు ఆఫీసులకు వెళ్లేవారు, పలు ఉపాధి పనులకు వెళ్లేవారితో పాటు కాలేజీలకు వెళ్లే యువతీ యువకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారే ఎక్కువ. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్ల�

10TV Telugu News