Home » weather update
సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Rain Alert : తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా ఉత్తర కర్నాటక వరకు ద్రోణి విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి.
గత వారంరోజులుగా ఎండలతో రెండు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా వారికి ఉపశమనం కలిగించేలా వాతావరణ శాఖ ఒక ప్రకటన చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా తీరానికి సమీపంలో అది కొనసాగుతోందని వివరించింది. దీని ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్�
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు విపరీతమైన వేడితో చెమటలు పట్టగా..అందుకు పూర్తి బిన్నంగా శనివారం ఉదయానికే వాతావరణం చల్లబడింది
గురువారం ఉదయానికి నర్సాపురం, యానాం, కాకినాడ, తుని, విశాఖ జిల్లా మీదుగా పయనిస్తుంది. తుఫాను ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి
2014లో హుద్ హుద్ తుఫాను బీభత్సం తర్వాత విశాఖ తీరానికి 13 నెంబర్ హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారని విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు.
అసని తుఫానుకు తోడు బంగాళాఖాతంలో మరో ద్రోణి ఏర్పడిందని, ద్రోణి ప్రభావంతో రాగాల మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
తూర్పు తీరంలో అసని తుఫాను(cyclone Asani) ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని..2022లోనే మొదటి తుఫానుగా భారత వాతావరణశాఖ తెలిపింది.
భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది...దేశంలోని విస్తారమైన ప్రాంతాలలో వడగాలులు వ్యాపించాయని, అనేక ప్రదేశాల్లో 45 డిగ్రీల మార్కును దాటిందన్నారు...