Home » weather update
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం వాయుగుండంగా మారి, సోమవారం తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు.
శనివారం సాయంత్రం పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో.. వేడి, ఎండ తీవ్రత నుంచి నగర వాసులు కాస్త ఉపశమనం పొందారు.
హిమాలయాల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల కారణంగా ఆ ప్రభావం తెలంగాణ పై ఎక్కువగా పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు
చలి చంపేస్తోంది.. 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
నవంబర్ నెల మొదలైన దగ్గర నుండి ఏపీలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాయుగుండం, అల్పపీడనం, తుఫాన్ ఇలా ఏదోకటి ఏర్పడుతూనే దాదాపు 20 రోజుల పాటు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగిన వాయుగుండం శుక్రవారం ఉదయం తీరాన్ని దాటింది. తెల్లవారుజామున 3-4గంటల మధ్యలో ఉత్తర తమిళనాడు వద్ద పుదుచ్చేరి-చైన్నై మధ్య తీరాన్ని తాకింది. ఇది ఇక్కడ నుండి..
దక్షణాది రాష్ట్రాలను వరుణ గండం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే తమిళనాడు, ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవగా.. తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు...
నెల్లూరు జిల్లాలో ముందుకొచ్చిన సముద్రం..!
భారీ వర్షాలపై సీఎం జగన్ రివ్యూ
నెల్లూరు తీరం వైపు దూసుకొస్తున్న వాయుగుండం