Home » weather update
యూఎస్ నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రిడిక్షన్ ఉష్ణోగ్రతలు నమోదు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత అత్యధిక ఉష్ణోగ్రత ఎన్నడూ రికార్డు కాలేదు.
మరో 3 రోజులు భారీ వర్షాలు
బుధవారం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. గురువారం 9 జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా, తొమ్మిది జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి.
కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో గాలులు వీస్తాయని పేర్కొంది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నుంచి గురువారం వరకు పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుండి 4.5 కిలో మీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి.
జామ్నగర్ జిల్లాలోని జామ్నగర్ తాలూకా (269 మిమీ), వల్సాద్లోని కప్రద (247 మిమీ), కచ్లోని అంజర్ (239 మిమీ), నవ్సారిలోని ఖేర్గామ్ (222 మిమీ) ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌరాష్ట్ర-కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని �
రానున్న 24 గంటల్లో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద�
రాజస్థాన్ లోని తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల కారణంగా చార్ ధామ్ యాత్రపై ప్రభావం పడే అవకాశం ఉంది.
రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీవర్షాల వల్ల వరదలు రావడంతో నలుగురు మరణించారు. ముంబయి, మధ్య మహారాష్ట్రతో సహా మహారాష్ట్రలోని కోస్తా ప్రాంతాల్లో రాబోయే 48 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది....