Home » weather update
మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.
Rains: అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
ఢిల్లీలో మరో రెండు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ వెల్లడించింది. శుక్రవారం వరకు ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, 24లోగా అది వాయుగుండంగా బలపడొచ్చని అంచనా వేసింది.
సౌత్ ఇండియా చల్లబడుతుంటే.. నార్త్ హీటెక్కుతోంది.
తెలంగాణలో వారంపాటు తేలికపాటి వానలు
హీట్ వేవ్ తగ్గడంతో హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది.
వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. ఎండవేడి నుంచి ఉపశమనం లభించింది.