Home » weavers
వారికి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చాలా కాలంగా చెబుతోంది.
కృష్ణాజిల్లా పెడనలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పెడన 17 వ వార్డుకు చెందిన చేనేత కార్మికుడు కాశం పద్మనాభం(52), భార్య నాగ లీలావతి(45
ఈసారైనా చేనేతల సమస్యలను కేంద్రం పట్టించుకోవాలని కోరారు. పీఎం మిత్ర పథకం కింద రూ.897.92 కోట్లు మంజూరు చేయాలని.. చాలాసార్లు కేంద్ర మంత్రులకు లేఖలు రాశామని గుర్తు చేశారు.
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సీఎం జగన్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్దిదారులకు ఆర్థికసాయం అందిస్తున్నారు. తాజాగా మరో స్కీమ్ అమలు చేయనున్నారు. ఏపీలో చేనేత కార్మికులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పిం�
ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు వేసి వారికి ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా మరో పథకం కింద అర్హులందరికి ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రైతు బీమా తరహాలో చేనేత బీమా పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. చేనేత కార్మికులకు కూడా రైతు బీమా తరహాలో బీమా వర్తింపజేస్తామని చెప్పారు. ఇందుకోసం
CM KCR Nursing Students : నర్సింగ్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారికి స్టైఫండ్ పెంచుతున్నట్టు ప్రకటించారు. ఫస్టియర్ వారికి ప్రస్తుతం రూ.1500 లు ఇస్తారు. ఇకపై రూ.5వేలు ఇవ్వనున్నారు. సెకండియర్ విద్యార్థులకు ప్రస్తుతం రూ.1700 ఇస్తున్నారు. ఇకపై �
చేనేత కార్మికులకు సంబంధించి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రైతుబీమా తరహాలో త్వరలో చేనేత కార్మికులకూ ఓ పథకం తీసుకొస్తామని ప్రకటించారు.
ktr about batukamma sarees:హైదరాబాద్ టూరిజం ప్లాజాలో బతుకమ్మ చీర ప్రదర్శన-2020 కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, సబిత, సత్యవతి రాథోడ్ వెళ్లారు. మంత్రులు బతుకమ్మ చీరలను పరిశీలించారు. చేనేతల మరమగ్గాలపై బతుకమ్మ చీరలు తయారు చేశారు. ఈ ఏడాది 287 విభిన్న డిజైన్లతో బతుకమ
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. పలు అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సమావేశంలో చేనేత కుటుంబాలకు సీఎం