Home » Wedding
కథ అడ్డం తిరిగింది. ప్లాన్ బెడిసికొట్టింది. డబ్బు చేతికి అందకపోగా జైలు పాలయ్యాడు. చెల్లి పెళ్లి డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన వ్యక్తి కటకటాల పాలయ్యాడు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కేవలం 2 గంటల్లోనే కేసుని చేధించారు పోలీసులు. కిడ్నా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పెళ్లింట విషాదం అలుముకుంది. పెళ్లికి సరిగ్గా రెండు రోజుల ముందు వధువు, ఆమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. జూన్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా జూలై 3న వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడి
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, షాలినీల పెళ్లి తేది ఖరారైంది. వాస్తవానికి నితిన్, షాలిని కందుకూరిల పెళ్లి ఏప్రిల్ 16నే జరగాల్సింది. కానీ కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేశారు. ఆ తర్వాత వీరి పెళ్లి డిసెంబర్లో జరుగుతుందని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా �
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లి తేది ఖరారైందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. నితిన్, షాలిని కందుకూరిల పెళ్లి ఏప్రిల్ 16నే జరగాల్సింది. కానీ కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేశారు. ఆ తర్వాత వీరి పెళ్లి డిసెంబర్లో జరుగుత�
బీహార్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించి చేసుకున్న పెళ్లి ఆ ఇంట్లో అంతులేని విషాదాన్ని నింపింది. పెళ్లయిన తెల్లారే కరోనాతో పెళ్లికొడుకు చనిపోయాడు. పెళ్లికి వచ్చిన అతిథుల్లో 111మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. పెళ్లయిన
సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ జూన్ 27న పీటర్ పాల్ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది ఆమెకు మూడో పెళ్లి కావడంతో మీడియా బాగా ఫోకస్ చేసింది. ఇక పీటర్ విషయానికొస్తే అతనికిది రెండో పెళ్లి. తనకు విడాకుల
సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ వివాహం పీటర్ పాల్తో నేడు(జూన్ 27) చెన్నైలో ఘనంగా జరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం అతికొద్ది మంది సన్నిహితుల మధ్య క్రిస్టియన్ పద్ధతిలో వీరి వివాహం
లాక్డౌన్ అని తెలియగానే పెళ్లెక్కడ ఆగిపోతుందోనని భయంతో సైకిల్ ఎక్కి వందల కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. చివరికి జిల్లా దాటుతుండగా అధికారులు చూసి క్వారంటైన్ సెంటర్లో అప్పజెప్పారు. నేపాల్ సరిహద్దుకు దగ్గర్లోని ఉత్తరప్రదేశ్ జిల్లా వాసి అయిన సో
కరోనా రాకాసి వల్ల ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. భారతదేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. వైరస్ ప్రవేశించిన రోజుల్లో వివాహ శుభఘడియలు కొనసాగుతున్నాయి. ఆంక్షల నడుమ కొన్ని పెళ్లిళ్లు జరిగాయి. వైరస్ మరింత విజృంభిస్తుండడంతో ఆంక్�
అలియా భట్, రణబీర్ల పెళ్లికి డిసెంబర్లో ముహూర్తం ఫిక్స్..