Home » Wedding
కన్వెన్షన్ సెంటర్లు.. వీఐపీలు, సెలబ్రిటీల తాకిడి.. వెరసి కోట్ల రూపాయల ఖర్చు. ఈ రోజుల్లో పెళ్లంటే అంతా హడావుడి, ఆర్భాటమే. కానీ.. విశాఖ జిల్లాలో ఓ జంట గొప్పలకు పోకుండా ఏకమవ్వాలని నిర్ణయించింది. పూర్తిగా సంప్రదాయ పద్ధతుల్లో.. పర్యావరణహితంగా ఒక్కటవ
గుజరాత్లోని సూరత్లో రోహిత్ కుమార్, అభిలాషల జంట గోమాత సాక్షిగా ఫిబ్రవరి 3న వివాహం చేసుకోనున్నారు. ఈ వివాహ వేడుకలో గోమాతతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. రోహిత్ కుమార్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పీహెచ్డీ చేయగా..అభిలాష చార్టెడ్ అక�
పెద్దలు అంగీకరించరని భావించిన ప్రేమికులు ఇంట్లోంచి పారిపోవడాన్ని సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ చూస్తుంటాం. రోజూ ఎక్కడో ఒక దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఇండోర్లో ఓ పెళ
మన దేశంలో మతసామరస్యం ప్రతిబింబించేలా గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా హిందూ పండుగ వేళల్లో ముస్లిం సోదరుల వేడుకలు, రంజాన్ సమయంలో హిందువుల ఇఫ్తార్ విందులు.. ఇలాంటివి తరచుగా చూస్తాం. కానీ, కేరళలో జరిగిన ఓ పెళ్లి వేడుక నిజమైన మతసామర్యం అంటే
రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకొనే వారికి ఓ వెడ్డింగ్ హాల్ బంపర్ ఆఫర్ ఇస్తోంది. కానీ ఓ చిన్నపాటి ట్విస్టు పెట్టింది. వెడింగ్ హాల్ పాకిస్తాన్ బహల్వపూర్లో ఉంది. రెండు, మూడు లేదా నాలుగు సార్లు పెళ్లిళ్లు చేసుకొనే వారు తాము ఈ అవకాశం ఇస్తున్నట్లు ఫ
ఓ పెళ్లి కూతురు ట్వీట్ కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. పెళ్లి కూతురుకి ఎదురైన సమస్యను పరిష్కరించడమే కాకుండా ఆమెకు శుభాకాంక్షలు చేస్తూ రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్చపర్చారు. ఓ పెళ్లి కూతరు ట్వీట్ కి స్పందించియ వెంటనే సమస్యను �
దేశవ్యాప్తంగా సీఏఏ నిరసనలు వెల్లువెత్తి కర్ఫ్యూ విధించిన ప్రాంతంలో ఒక ముస్లిం యువతి వివాహానికి హిందువులందరూ మేమున్నామని అండగా నిలిచి దగ్గరుండి వివాహం జరిపించారు. ఈ సంఘటన యూపీలోని కాన్పూర్ లోని బకర్గంజ్ ప్రాంతంలో జరిగింది. స్ధానికంగ�
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు,నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీఏఏకు వ్యతిరేకంగా సాధారణ యువత, యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లమీదకు వచ్చి చేపట్టిన నిరసనలు పలుచోట్ల హింసాత్మకంగా మారుతున్నాయి. అ�
అక్కచెల్లెళ్లను ఒకేసారి..ఒకే వేదికపై పెళ్లి చేసుకున్న ఈ ఘటన మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలోని గుడవాలి గ్రామంలో జరిగింది. ఈ పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గుడవాలి గ్రామానికి చెందిన దిలీప్ (35) వినీత (28)లకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్�
పెళ్లి ఊరేగింపులో రూ.2వేల నోట్లు..రూ.500ల నోట్లు విసురుతున్న బిజినెస్ మ్యాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుజరాత్లోని జామ్నగర్కు జడేజా గ్రూప్ సంస్థ అధినేత రుషిరాజ్ సిన్హా బిజినెస్ మ్యాన్. అతనికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉ�