-
Home » welfare schemes
welfare schemes
ఉచితాలు ఎత్తేస్తారా? లేక మార్చేస్తారా? ఆర్థిక సర్వేలో కేంద్రం ఏం చెప్పింది?
ప్రజలకు అందించే ప్రయోజనాలు ఉచితాల రూపంలో కాకుండా ఏదో ఒక టార్గెట్ ఓరియంటెడ్ గా ఉండాలని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది.
కొత్త డిజైన్తో ఇందిరమ్మ ఇళ్లు.. త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ!
తెలంగాణ వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను మంజూరు చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది.
Andhra Pradesh: కీలక నిర్ణయం.. వారికి నెలకు రూ.5 వేల పెన్షన్..
గ్రామసభల సమయంలో అర్జీలు సమర్పించవచ్చని ఏపీ సీఆర్డీఏ తెలిపింది.
ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు.. అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్..
ప్రతి వారం సీఎస్, సీఎంవో అధికారులు నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.
పథకాలకు జీవించి ఉన్న నేతల పేర్లు వాడొద్దు.. తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..
ఉంగలుడన్ స్టాలిన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ పేరును ఉపయోగించడాన్ని షణ్ముగం కోర్టులో సవాల్ చేశారు.
టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హితబోధ.. వన్ టైమ్ ఎమ్మెల్యేగా మిగిలిపోతామంటే మీ ఇష్టమంటూ..
వారి పనితీరు, ప్రవర్తనలో మార్పు రాకపోతే టికెట్లు కోత పెట్టేందుకు వెనకాడరని అంటున్నారు.
కేసీఆర్ ఒకే ఒక్క రోజు సర్వే చేసి ఏం చేశారో తెలుసా?: రేవంత్ రెడ్డి
కులగణన సర్వపై రేవంత్ రెడ్డి ఆసక్తకర కామెంట్లు చేశారు.
2025లో హామీలన్నీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు..
ఇక సంక్రాంతి లోపు గుంతలు లేని రోడ్లు నిర్మించాలని చంద్రబాబు సంకల్పించారు.
మ్యానిఫెస్టోపై కీలక ప్రకటన చేస్తారా? రాప్తాడు సభలో జగన్ ప్రసంగంపైనే అందరి దృష్టి.. పర్యటన షెడ్యూల్ ఇలా
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అనంతరంపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు వద్ద సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
Kaushik Reddy Sensational Comments : ‘TRS జెండా మోసిన వారికే సంక్షేమ పథకాలు’..ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ జెండా మోసిన వారికే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కౌశిక్ రెడ్డి చెప్పారు. వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తాం తప్పా.. వేరే వ్యక్తులకు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు