Home » West Godavari District
ఈ మధ్యకాలంలో సమాజంలో చిన్న చిన్న గొడవలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. సినిమాల ప్రభావమో, టీవీల ప్రభావమో తెలియదు కానీ తాళి కట్టిన భర్తను తుదముట్టంచటానికి భార్యలు కొత్త కొత్త టెక్నిక్ లు ఉపయోగిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండ�
పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురంలో దారుణం జరిగింది. కామాంధుడి అకృత్యానికి బలైన ఓ బాలిక.. ప్రియుడి వేధింపులతో మరింత ఆవేదనకు గురైంది. మాటలతో వేధించడమే
గ్రామ వాలంటీర్ ఉద్యోగం వచ్చిందనే ఆనందం మూడు నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. విధుల్లో చేరి నెల రోజులు గడవక ముందే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం పండువారిగూడెంలో చోటుచేసుకుంద
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజగొప్పులో దారుణం జరిగింది. ప్రేమోన్మాదంతో విచక్షణ మరిచిన ముగ్గురు యువకులు మహిత అనే యువతిని నడిరోడ్డుపై దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. భీ
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను ఎస్సీ కాలనీలోని పోలింగ్ బూత్ లో విచిత్రమైన ఘటన జరిగింది. ఈవీఎం మొరాయించిందని వీఆర్ఏ దాన్ని రీస్టార్ట్ చేశాడు. దీంతో 52 ఓట్లు డిలీట్ అయ్యాయి. ఈ విషయం తెలిసి ఓటర్లు షాక్ తిన్నారు. తమ ఓట్లు డిలీట్ కా�
కొవ్వూరు: పశ్చమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు తానేటి వెంకట రామారావు (టీవీరామారావు) పార్టీకి రాజీనామా చేశారు. 2009 లో జరిగిన ఎన్నికల్లో ఆయన కొవ్వూరు నియోజక వర్గం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసి గెలుపోందారు. 2014,
విజయవాడ: జగనుకు దమ్ముంటే నా నియోజకవర్గంలోకి వచ్చి పోటీ చేయాల దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ సవావ్ విసిరారు. జగన్ దివాళకోరు రాజకీయాలు చేస్తున్నారని, నన్ను దళిత వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న�
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా లో దారుణం జరిగింది. కుక్కునూరు మండలం వేలేరు గ్రామ సమీపంలో గోదావరి- కిన్నెరసాని సంగమం వద్ద స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మృతులు భద్రాచలం ఏరియా బూర్గంపహాడ్ మండలం పెద్దిరెడ్డి పాలెం వాసులుగా గ�