Home » West Godavari District
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై కోపంతో తండ్రి తన సొంత కొడుకును..
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సొంత బిడ్డను బంతికుండగానే స్మశానంలో పాతిపెట్టేందుకు
హత్య ఎందుకు చేశాడు? పార్సిల్ను తులసికి ఎందుకు పంపాడు అనే కోణంలో శ్రీధర్ వర్మను విచారిస్తున్నారు.
సాగి తులసి మరిది వర్మ పరారీలో ఉన్నాడు. పార్సిల్ తెరవగానే జరిగిన పరిణామాల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా వెళ్లిపోయాడు అతడు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మండలంలో యండగండి గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటికి పార్శిల్ లో ...
రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎందుకు ఓడిందనే విషయంపైనా ఏ ఒక్కరూ సమీక్షించుకోకపోవడంతో పార్టీలో గందరగోళం పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారంటున్నారు.
లబ్దిదారులకు ఇబ్బంది కలగకుండా పెన్షన్ వెంటనే అందించాలని అధికారులతో చెప్పారు మంత్రి. తన సొంత డబ్బు ఇచ్చి పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు.
మోసపోయామని తెలుసుకున్న పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కువైట్ అగ్నిప్రమాదంలో మృతిచెందిన భారతీయులు 45 మందికాగా.. వారిలో ముగ్గురు ఏపీకి చెందినవారు ఉన్నారు.
బాధ్యతయుతంగా పనిచేసుకుంటున్న మాకు సమాజంలో గౌరవం లేనప్పుడు చావడమే మంచిది. అంతకంటే మాకు వేరే దిక్కులేదు.