Home » West Godavari District
అగ్నిప్రమాదానికి ఐదు పూరిళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి సమీపంలోని గురకల పేటలో జరిగింది. కూలీలు రోజు పనులకు వెళ్లేముందు ఇంట్లో దీపం వెలిగించి వెళ్తారు.
కూతురు పుట్టిన రోజు నాడు కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్దాం అని కోరింది ఓ ఇల్లాలు. భర్త అందుకు అంగీకరించలేదు. మనస్తాపానికి గురై ఆ మహిళ బలవన్మరణానికి పాల్పడింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెంలో ఒక సెల్ ఫోన్ టవర్ విరిగిపడిన ఘటనలోఒక వ్యక్తి మరణించాడు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.
cops arrested two cops for veeravasaram police station Rs.8 Lakh stolen case : పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీసు స్టేషన్ లో చోరీకి గురైన మద్యం షాపులకు చెందిన 8లక్షల రూపాయల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరూ నిందితులు కానిస్టేబుల్స్ కావటం గమనార్హం. ఈ కేసును ప్రతిష్ట�
పంచాయతీ ఎన్నికల్లో అరుదైన ఘటన జరిగింది. రెండు చోట్ల గెలవడం ఆయనకు శాపంగా మారింది. చివరికి ఏ పదవీ దక్కుండా అయ్యింది. గెలిచిన ఆనందాన్ని ఎంజాయ్ చేసేలోపే ఊహించని పరిణామాలు జరిగిపోయాయి. తాను చేసిన చిన్న పొరపాటుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వ�
A 19 year old girl is raped by young relative : రాను రాను ప్రజల్లో వావి వరసలు, మంచి చెడులు ఆలోచించే పరిస్ధితి లేకుండా పోతోంది. కామంతో కళ్ళు మూసుకు పోయిన యువకుడు చెల్లెలు వరసయ్యే యువతితో సన్నిహితంగా మెలిగాడు. దీంతో ఆ యువతి గర్బం దాల్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ అమానవీ�
man attack with petrol on woman : వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో వ్యక్తి. ఆమెతో జరిగిన గొడవల వలన కారణంగా పెట్రోల్ పోసి ఆమెను హత్య చేసేందుకు యత్నించాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఈ ఉన్మాద ఘటన వెలుగు చూసింది. ఆచంటకు చెందిన నెక్కంటి నరేశ్ అనే వ�
man who lived for five days with the corpse of a dead mother : తల్లి చనిపోయినా ఆమె అంత్యక్రియలు నిర్వహించకుండా, నిద్రపోతోందని అంటూ అయిదురోజులుగా అదే ఇంట్లో నివసిస్తున్న కొడుకు కధ పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటన స్ధానికంగా కలకలం రేపుతోంది. జిల్లాలోని జంగారెడ్డి గూ�
Husband kills wife, due to illegal affair : సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తి కారణంగా కుటుంబంలో చిచ్చురేగింది. ఆరేళ్లుగా కాపురం చేస్తున్న భార్యా భర్తలు విడిపోయారు. పెద్దల సమక్షంలో విడిపోదామని భార్య నిర్ణయించుకుంది. కోపం పట్టలేని భర్త ప్రియుడితో బైక్ పై వెళుతున్న �
World Health Organization delegation to visit Eluru : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఆస్పత్రికి వచ్చిన బాధితుల సంఖ్య 443కి చేరింది. వ్యాధి కారణాలు తెలుసుకోటానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధకు చెందిన వై