Home » West Godavari District
వాలంటీర్ లు ముందుగా రెక్కీలు నిర్వహిస్తున్నారని, ఆడపిల్లలు లొంగకపోతే పథకాలు అందవని బెదిరిస్తున్నారని పవన్ చెప్పారు.
ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఎక్కువగా వలస వెళ్ళిపోతున్నారు. ఉత్తరాంధ్రా తూర్పుకాపులకు ధైర్యం ఎక్కువ. దేశంలో పెద్ద ఎత్తయిన నిర్మాణాలు ఎక్కడ జరిగినా అక్కడ ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఉంటారు.జనసేన అధికారంలోకి రాగానే ముందుగా తూర్పు కాపులు యొక్క గణ�
ఇంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న కవురు శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో బీసీ మహిళకు వైసీపీ అవకాశం ఇచ్చింది.
మంత్రి కొట్టుకి దమ్ముంటే.. రైతుల పాదయాత్రలో పాల్గొన్న ప్రజలకంటే ఎక్కువమంది ప్రజలను పోగేసి తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ పై నిరసన తెలపాలని సవాల్ విసిరారు చింతమనేని ప్రభాకర్. ఫ్లెక్సీలు కట్టించినంత మాత్రాన రైతుల పాదయాత్ర ఫేక్ కాదని తేల్చి చెప్ప�
మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఈ యాత్రకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వైసీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రైతులది ఫేక్ పాదయాత్ర అని, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే యాత్ర చేస్తున్నారని ఆరోపించారు వైసీ�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్ధానిక ఏఎస్సార్ పార్కులో ఏర్పాటు చేస్తున్న 30 అఢుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో గోల్డ్ జీరో దందా గుట్టు రట్టు కావడంతో బంగారం వ్యాపారుల్లో టెన్షన్ మొదలైంది. నరసన్నపేట కేంద్రంగానే ఈ అక్రమ బంగారం వ్యాపారం జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించ
పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద నిన్న పట్టుబడ్డ రూ. 4.76 కోట్ల రూపాయల నగదు కేసులో పోలీసులు బస్సులను సీజ్ చేశారు. డ్రైవర్లను విచారణ నిమిత్తం ఆదాయ పన్ను శాఖ
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడు కవల నరసింహంపై కొవ్వూరు పోలీసు స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదయ్యింది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నలుగురు వ్యక్తుల మధ్య జరిగిన పోట్లాటలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురైనారు.