Home » West Godavari District
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు రెండు వేర్వేరు సమయాల్లో దాడి చేసి ఒకే వ్యక్తి వద్దనుంచి రూ.49 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద సంఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఈ తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.
పశ్చిమగోదావరి జిల్లాలో విహార యాత్రకు వెళ్లిన వారికి విషాదం మిగిలింది. చల్లగాలి కోసం కారులోంచి తల బయటకు పెట్టి కూర్చుంటే రోడ్డు పక్కన కరెంట్ స్తంభం తగిలి ప్రాణాలు వదిలిందో యువతి.
భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న వితంతుకు ఫించన్ ఇప్పిస్తాననే నెపంతో దగ్గరయ్యాడో వ్యక్తి. ఆమెతో సహజీవనం చేస్తూ సన్నిహితంగా మెలగసాగాడు.
కోడి పందాలపై పోలీసుల దాడులు
పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు తెల్లవారు ఝమున విషాదం చోటు చేసుకుంది. నిడమర్రు వద్ద కాలువలోకి కారు దూసుకువెళ్లిన ఘటనలో ఇద్దరు మరణించారు.
వీడు మామూలోడు కాదు: ఒక్క బైకులో 420 మద్యం సీసాలు
వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగించే వ్యక్తికి విద్యుత్ శాఖ అధికారులు షాకిచ్చారు. ఏకంగా ఆరు లక్షల కరెంట్ బిల్లు వేశారు.
వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. భార్య చేసిన తప్పును భర్త క్షమించినా, ఏమైందో ఏమో ముక్కు పచ్చలారని చిన్నారులతో సహా కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.