Home » Widow
MP:మధ్యప్రదేశ్ లోని రేవాజిల్లాలో దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న 36 ఏళ్ల వితంతువు పై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ప్రతిఘటించటంతో తీవ్రంగా గాయపరిచారు. గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మధ్యప్రదేశ్ లోని రేవ�
ఒకే కమ్యూనిటీకి చెందిన వితంతువుతో రిలేషన్ పెట్టుకున్న వ్యక్తిని, అతనితో పాటు వితంతువును పబ్లిక్గా చితకబాదారు. తలలు వంచుకుని, ముఖాలు నల్లబారిపోయాయి. నగ్లా గుర్బాక్ష్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. సమయానికి పోలీసులు రావడంతో వారిని సేవ్
ఉత్తరప్రదేశ్ లో అమానుష ఘటన జరిగింది. ఓ వితంతువు, దివ్యాంగుడైన పురుషుడు స్నేహంగా ఉంటున్నారని వారిపై అత్యంత హేయంగా దాడి చేశారు. వితంతు మహిళకు శిరో ముండనం చేసి చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారు. ఇదంతా వీడియో తీసి సామాజిక మాధ్యామాల్లో వైరల్ �
ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కుటుంబసభ్యులకు కోటి
ఆకలికి పేద గొప్పా తేడా తెలియదు. తినటానికి తిండి లేకపోయినా ఆకలి అనేది మనిషికే కాదు ప్రతీ జీవికి సర్వసాధారణం. అలా కడుపేదరికంలో మగ్గిపోతున్న ఓ తల్లి కడుపున బిడ్డలకు పట్టెడన్నం పెట్టటానికి చేసిన పని మనస్సుల్ని కలచివేస్తోంది. ఆకలితో అలమటించు�
సాధారణంగా అత్తగారు అనగానే గయ్యాళి సూర్యకాంతం పాత్ర గుర్తుకు వచ్చి కోడల్ని రాచి రంపాన పెట్టే క్యారెక్టర్లు, తెలుగు సీరియల్స్ లో వచ్చే వివిధ అత్త పాత్రలు పోషిస్తున్న ఆర్టిస్టులు గుర్తుకు వచ్చి విపరీతమైన కోపం రావటం సహజం. కానీ కోడలు పరిస్ది
రాజస్ధాన్: వితంతువుపై అత్యాచారం చేసిన ఘటనలో రాజస్ధాన్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సీబీసీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. రాజ్ఘడ్ శాసన సభ స్దానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే 77 ఏళ్ళ జోహారీ లాల్ మీనా, నియోజక వర్గంలోని ఒ�
దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు మనుగడ కష్టంగా ఉంటుంది. అమర జవాన్ల భార్యలకు తమ పిల్లలను పోషించడం భారంగా ఉంటుంది.