Home » wife killed husband
మహారాష్ట్రంలోని ఫాల్ఘర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది.
ప్రకాశ్ రావు మృతిపై అనుమానం ఉందని సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన టౌన్ సీఐ ఉపేందర్ ప్రకాశ్ రావు హత్య ఉదంతాన్ని ఛేదించారు.
భర్త మద్యానికి బానిసై తనను హింసిస్తున్నాడని భార్య పీరుబాయి మనసులో పెట్టుకున్నారు. చందర్, మహేశ్ అనే ఇద్దరు వ్యక్తులతో భర్తను చంపేయాలని ప్లాన్ చేశారు.
మద్యం మత్తులో వేధింపులకు గురిచేస్తుండడంతో విసుగు చెందిన భార్య అలివేలు భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిసినా వాటిపై వ్యామోహం మాత్రం ప్రజలకు తగ్గటం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో వివాహేతర సంబంధంతో ఒక మహిళ భర్తను చంపి గుండెపోటుతో మరణించాడని నమ్మించటానికి ప్రయత్నం చేసింది.