wine shops

    రాష్ట్రంలో 100 శాతం వైన్ షాపులు బంద్ : కేసీఆర్

    March 22, 2020 / 01:36 PM IST

    తెలంగాణ వ్యాప్తంగా మార్చి 31 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ప్రజలకు అత్యవసర సరుకులకు సంబంధించి అంశాలు మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనుంది. కరోనా నియంత్రణ చర్యలపై కేసీఆర్ ఆదివారం మీడియా సమావేశంలో ప్రస్తావించారు. అత్యవసర సరుకులను తెచ్�

    స్టడీ….కరోనా స్టడీ  : వైరస్ వ్యాప్తి నిరోధానికి దూరం పాటిస్తున్న మందు బాబులు

    March 20, 2020 / 01:40 PM IST

    కోవిడ్ -19(కరోనా) వైరస్ వ్యాప్తి చెందకుండా ఎవరకి వారు జాగ్రత్తలు తీసుకోవాలని, సామూహికంగా ప్రజలు గూమి గూడటం వంటివి చెయ్యవద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసి అమలయ్యేట్టు చూస్తున్నాయి. ప్రజలు కూడా గుంపులు గుంపులుగా చేరకుండా  ప్రాణాంతక వైర�

    మద్యం షాపులకు వార్నింగ్ : రూ.2లక్షలు ఫైన్, లైసెన్స్ సస్పెండ్

    October 7, 2019 / 10:47 AM IST

    దసరా పండుగ వేళ మద్యం షాపుల ఓనర్లకు తెలంగాణ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువకు మద్యం అమ్మితే రూ.2 లక్షలు ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయడంతోపాటు వారం

    ఎక్కడ బాస్ ఎక్కడ : మందు కొంటే చికెన్ పకోడి ఫ్రీ

    September 28, 2019 / 11:08 AM IST

    ఏపీలో అక్టోబరు 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తోంది.  ప్రస్తుతం 450 మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అక్టోబరు 1 నుంచి వీటి సంఖ్య3వేల 500 కానుంది.  వీటిని నిర్వహించడానికి సర్కారు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగ నియామక�

    కొత్త రూల్ : 6 కంటే ఎక్కువ బీరు సీసాలు ఉంటే చర్యలు

    September 25, 2019 / 04:01 PM IST

    ఏపీలో సంపూర్ణ మద్యం నిషేధం దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మద్యం షాపుల సంఖ్య తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ

    కిక్కుదించేస్తారట : వైన్ షాపులు..బార్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం

    August 31, 2019 / 01:30 AM IST

    ఏపీలో దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన దిశగా సీఎం జగన్‌ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. సెప్టెంబర్ 1 నుండి కొత్త మద్యం పాలసీ అమలుతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్య

    ముఖ్యగమనిక : హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, మద్యం షాపులు బంద్

    April 14, 2019 / 01:50 AM IST

    ఆదివారం(ఏప్రిల్ 14,2019) శ్రీరామనవమిని పురస్కరించుకుని జంట నగరాల్లో శ్రీరాముడి శోభాయాత్ర జరగనుంది. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు. అలాగే మద్యం షాపులు బంద్ చేయించారు. గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిల�

10TV Telugu News