Home » Wins
Nitish Kumar, BJP Retain Bihar, Tejashwi Yadav’s RJD Single-Largest Party బీహార్ ఎన్నికల్లో మహాకూటమి గెలవకపోయినప్పటికీ…ఎన్నికల సమరంలో తేజస్వీ ముద్ర స్పష్టంగా కనపడింది. పార్టీల పరంగా చూస్తే, రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన పార్టీగా ఆర్జేడీ నిలిచింది. ఆర్జేడీ 75స్థానాల్�
BJP claims victory, PM Modi, Amit Shah thank people of Bihar బీహార్లోని ప్రతి ఓటరు తమ ప్రాధాన్యత.. అభివృద్ధి మాత్రమే అని స్పష్టంగా పేర్కొన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. అన్ని వర్గాల ప్రజలు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనే ఎన్డీయే మంత్రం వెనుక �
NDA WINS BIHAR ELECTION హోరాహోరీగా జరిగిన బీహార్ ఎన్నికల కౌంటింగ్ లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది.ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేసి ఎన్డీయే కూటమి విజయం సాధించింది. 243స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122ఉండగా..125స్థానాల్లో బీజేపీ కూటమ
Former TRS MP Kavitha : నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు కోసం పాటుపడిన ప్రతిఒక్కరికి కవిత ధన్యవాదాలు తెలిపారు. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటానన్నారు. నేతల సమిష్టి కృషి ఎమ్మెల్యేలు, మంత్రుల సమన్వయంతోనే విజయం సాధించామన్నా�
రాజస్తాన్ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో అశోక్ గహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించింది. పాలక కాంగ్రెస్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్లో మూజువాణి ఓటుతో గహ్లోత్ సర్కార్ నెగ్గింది. వ�
శ్రమ, కృషి, పట్టుదల ఉంటే అనుకున్నది సాధించలేనిది ఏదీ లేదంటారు. చాలామంది విషయంలో ఇది ప్రూవ్ అయ్యింది. తాజాగా బ్రిటన్ కు చెందిన 26ఏళ్ల జెన్ అట్కిన్(jen atkin)
ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. 2015ఎన్నికల్లో 67సీట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆప్ ఇప్పుడు మరోసారి సీన్ రిపీట్ చేసింది. ఫిబ్రవరి-8,2020న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఆప్
కేరళకు చెందిన ఏడాది వయసు ఉన్న భారతీయ చిన్నారిని అదృష్టం వరించింది. రాఫిల్ డ్రాలో ఒక మిలియన్ డాలర్లను(సుమారు 7వేల కోట్లుకు పైగా) గెలుచుకుని కోటీశ్వరుడైన ఘటన దుబాయ్ లో చోటు చేసుకుంది. అసలు విషయం ఏమిటంటే… భారతీయ పౌరుడైన రమీస్ రెహ్మాన్ అనే వ్
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఢిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్న బీజేపీకి ఢిల్లీ ఓటర్లు గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి-8,2020న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ప్రజలు మరోసార�
జార్ఖండ్ లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు వెలువడిన సమాచారం మేరకు కాంగ్రెస్-జేఎంఎం కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఆ కూటమి 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా…అధికార బీజేపీ 25 స్థానాల్లో ముందంజలో ఉం