Home » with
Elderly people recovering from corona : ఈ మధ్య కాలంలో ఎంతోమంది వృద్ధులు కరోనాను జయిస్తున్నారు. వృద్దాప్యంలోకూడా కరోనాను మట్టికరిపిస్తున్నారు. యువకుల మించిన పోరాటం చేసి కరోనా మహమ్మారిపై విజయం సాధిస్తున్నారు. అటువంటివారిలో మన తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా�
సింహం, పులి మధ్య ఫైటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను భారత అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా ఆదివారం (డిసెంబర్ 29,2019) రోజున ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే ఒక గడ్డి మైదానంలో పులి విశ్రాంతి తీసుకుంటుంది. ఆ స
పార్లమెంట్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఓ బుట్టలో ఉల్లిగడ్డలను తీసుకొచ్చి 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం ఉదయం నిరసన చేపట్టారు. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నా..ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. డిసెంబర్ 04వ తేదీ బుధవారం జ
ఆర్టీసీ కార్మికుల సమ్మె 37వ రోజుకు చేరుకుంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. ఇటు ప్రభుత్వం, అటు కార్మికులు మెట్టు దిగడం లేదు. కోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. కార్మికులు మాత్రం రోజుకో ఆంద
కబూతర్ జా..జా..ఓ పాట. మై నే ప్యార్ కియా సినిమాలో ఉన్న ఈ సాంగ్ పాపులర్ అయ్యింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు కబూతర్..జా..జా..అంటున్నారు. కపోతాల వల్ల శ్వాసకోశ సంబంధ సమస్యలు వ్యాపిస్తున్నాయి. దీంతో నగర ప్రజల్లో ఆందోళన నెలకొంది. నగర వాసుల ఆరోగ్యాన�
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం..కార్మికుల మధ్య చర్చల ప్రక్రియ ఓ కొలిక్కి రాకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ క
18 ఏళ్ల యువతి గర్భవతి అయ్యింది. ఇదేం పెద్ద విషయం కాదు విశేషం అంతకన్నా కాదు.