-
Home » Withdraw
Withdraw
RBI Governor : రూ.2000 వేల నోట్ మార్చుకోవడానికి తొందరపడొద్దు.. రూ.1000 నోట్ మళ్లీ ప్రవేశపెట్టే యోచన లేదు : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
రూ.2 వేల నోట్ చెలామణిలో ఉంటుందని, షాపులు ఆ నోట్లను తిరస్కరించరాదని పేర్కొన్నారు. కావాల్సినంత సమయం ఉన్న కారణంగా కస్టమర్లు బ్యాంకులకు పోటెత్తాల్సిన అవసరం లేదని చెప్పారు.
Minister KTR : నల్లగొండకు రూ.18 వేల కోట్లు ఇస్తే.. పోటీ నుంచి తప్పుకుంటాం : మంత్రి కేటీఆర్
నల్లగొండ జిల్లాకు రూ. 18 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే మునుగోడు ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటామని.. అందుకు బీజేపీ సిద్ధమా అని మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనం కాదు… నల్లగొండ ప్రజల ప్రయోజనం ముఖ్యమని అన్నారు. ఈ మేరక�
Jagdish Reddy: కేంద్రం డబ్బులిస్తే ఉప ఎన్నిక నుంచి తప్పుకుంటాం: మంత్రి జగదీష్ రెడ్డి
రాష్ట్ర అభివృద్దికి పైసా ఇవ్వని వారు, పార్టీ మారిన వ్యక్తికి మాత్రం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ అంటేనే రాజకీయ నేతల్ని అంగట్లో పెట్టి వ్యాపారం చేసే పార్టీయని, ఇతర రాష్ట్రాల్లో వేరే పార్టీల నేతల్ని కొంటూ బీజేపీ ప్రభు�
#IndependenceDay speech: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సీఎం
#IndependenceDay speech: కోర్టుల్లో పేరుకుపోయిన కేసుల్లో సుమారు లక్ష కేసుల వరకు ఉపసంహరించుకోనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ప్రకటించారు. సోమవారం స్వాతంత్ర వేడుకల్లో భాగంగా జెండా ఎగరవేసిన అనంతరం అస్సాం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ �
Punjab: సీఎం అంగీకారంతో నిరసన విరమించిన రైతులు
రైతులతో పాటు ప్రభుత్వ, సహకార పంచదార మిల్లుల బకాయిలను సైతం సెప్టెంబర్ 7లోగా చెల్లిస్తామని, ఫగ్వారా షుగర్ మిల్లు మినహా ప్రైవేట్ చక్కెర మిల్లులకు కూడా అదే తేదీలోగా బకాయిలు చెల్లిస్తామని మాన్ హామీ ఇచ్చారు. పగ్వారా షుగర్ మిల్లు రైతులకు 72 కోట్ల రూ
Maulana Syed Madani : సీఏఏని కూడా రద్దు చేయాల్సిందే
మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధాని మోదీ ప్రకటించడాన్ని స్వాగతించిన "జయామిత్ ఉలామా ఏ హింద్" అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ..సీఏఏ
Mangalsutra add : మంగళసూత్రం ప్రకటనపై సవ్యసాచికి హోంమంత్రి వార్నింగ్..
24 గంటల్లో మంగళసూత్రం యాడ్ ను ఉపసంహరించుకోవాలని డిజైన్ సబ్యసాచి ముఖర్జీకి మధ్యప్రదేశ్ హోంమంత్రి వార్నింగ్ ఇచ్చారు. మంత్రి వార్నింగ్ ఇవ్వటంతో యాడ్ ను ఉపసంహరించుకున్నారు డిజైనర్
PUBG: పేరెంట్స్ డబ్బుతో పబ్జీలో రూ.10లక్షల పెట్టుబడి పెట్టిన టీనేజర్
ముంబైకి చెందిన టీనేజర్ తన పేరెంట్స్ అకౌంట్ నుంచి రూ.10లక్షల డబ్బు విత్ డ్రా చేసి పబ్ జీలో ఇన్వెస్ట్ చేశాడు. పబ్జీలో వర్చువల్ క్యాష్ కొనుగోలు చేసేందుకు వీటిని వాడాడు.
J&J Covid-19 Vaccine : జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం..భారత్ లో టీకా అనుమతి దరఖాస్తు ఉపసంహరణ
అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్(జే అండ్ జే)సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది.
Covid Vaccines : ప్రైవేట్ హాస్పిటల్స్ లో “నో వ్యాక్సిన్”..ఉత్తర్వులు జారీ
కేంద్రం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన కరోనా వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆసుపత్రులకు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారంటూ పంజాబ్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అమరీందర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.