Withdraw

    మోడీ సర్కార్ కీలక నిర్ణయం..చంద్రబాబుకు NSG భద్రత తొలగింపు

    January 13, 2020 / 10:12 AM IST

    ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ రక్షణవలయంగా కన్పించే బ్లాక్ క్యాట్ కమాండోలు ికపై కన్పించరు. చంద్రబాబు ఒంటిమీద ఈగ కూడా వాలకుండా ఆయనని కాపాడే ఎన్ఎస్ జీ కమాండోలు ఇకపై ఆయన చుట్టూ ఉండరు. ఇప్పటికే ఎస్పీజీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున

    పౌరసత్వ బిల్లును ఉపసంహరించుకోండి…ప్రభుత్వానికి 625మంది మేధావుల విజ్ణప్తి

    December 10, 2019 / 01:00 PM IST

    పౌరసత్వ సవరణ బిల్లు(CAB)ను ఉపసంహరించుకోవాలని 625మంది రైటర్లు,ఆర్టిస్టులు,మాజీ జడ్జిలు,మేధావులు ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగవిరుద్ధం,విభజించేదిగా,వివక్షతో కూడినదిగా ఈ బిల్లును వారు అభివర్ణించారు. ఈ బిల్లును ఉపసంహరిచుకోవాలని ప్రభుత్వానిక

    అమిత్ షా ఇంటి దగ్గర కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

    November 8, 2019 / 01:15 PM IST

    గాంధీ కుటుంబానికి (సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ)ప్రత్యేక భద్రతా బృందం(SPG) భద్రతను ఉపసంహరించాలని మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఫైర్ అయింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ(నవంబర్-8,2019)ఢిల్లీలోని హోంశాఖ మంత్రి అమిత్ షా �

    మోడీకి మాత్రమే : గాంధీ కుటుంబానికి SPG భద్రత ఉపసంహరణ!

    November 8, 2019 / 10:14 AM IST

    గాంధీ కుటుంబానికి (సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ)ఎస్పీజీ భద్రతను ఉపసంహరించుకోవాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. z+సెక్యూరిటీని గాంధీ ఫ్యామిలీకి కల్పించి ఎస్పీజీ తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సె�

    హఫీజ్ నెలకు లక్షా 50వేలు విత్ డ్రా చేసుకోవచ్చు

    September 26, 2019 / 11:12 AM IST

    26/11ముంబై ఉగ్రదాడి సూత్రధారి,భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన గ్లోబల్ టెర్రరిస్ట్,జమాద్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ స‌యీద్‌ తన బ్యంకు అకౌంట్ల నుంచి ఖర్చుల కోసం డబ్బలు తీసుకునేందుకు అతడిని అనుమతించాలంటూ ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లికి పాకిస�

    కాబూల్ లో ఆత్మాహుతి దాడి…16మంది మృతి

    September 3, 2019 / 09:38 AM IST

    ఆఫ్గనిస్తాన్ నుంచి 5వేల మంది తమ సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు అమెరికా అంగీకారం తెలిపిన కొన్ని గంటల్లోనే కాబూల్ రక్తసిక్తమయింది. తాలిబన్లు-అమెరికాకు మధ్య శాంతి డీల్ ఫైనల్ అయ్యే సమయంలో కాబూల్ లో  బ్లాస్ట్ జరిగింది. సెంట్రల్ కాబుల్‌లోని

    తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు టీడీపీ దూరం

    March 24, 2019 / 06:24 AM IST

    తెలంగాణలో ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకుంది. లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయించింది.

    SBI కొత్త ఆప్షన్ : కార్డు లేకుండా ATM నుంచి విత్ డ్రా

    March 16, 2019 / 03:09 AM IST

    ఏటిఎమ్‌ కార్డు లేకుండా ఏటిఎమ్‌  డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. ఎస్‌బీఐ ఏటిఎమ్‌లలో ఇటువంటి సౌకర్యం ఉంది. అయితే ఏటిఎమ్‌ కార్డు లేకుండా డబ్బులు తీసుకోవచ్చా? యస్.. ఈ అవకాశం ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఇస్తుంద�

    కర్నాటకలో కొత్త ప్రభుత్వం! : బీజేపీకి జై కొట్టిన ఇద్దరు ఎమ్మెల్యేలు

    January 15, 2019 / 10:17 AM IST

    కర్ణాటకలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. ఎలాగైనా కర్ణాటకలో అధికారం చేజిక్కుంచుకోవాలని బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది.మకరసంక్రాంతి తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందంటూ బీజేపీ నేతల వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఇద్దరు  స్వ�

10TV Telugu News