Home » Withdraw
Rs 1000 withdrawal limit for next 6 months: కర్ణాటక కేంద్రంగా పనిచేస్తున్న దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్(Deccan Urban Co-operative Bank Ltd) కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఆ బ్యాంకు ఖాతాదారులు(సేవింగ్స్, కరెంట్) వెయ్యి రూపాయలు మాత్రమే క్యాష్ విత్ డ్రా చేసేలా పర�
Chinese Defence Ministry చైనా రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పు లఢఖ్ లోని పాంగాంగ్ సరస్సు వద్ద ఉన్న తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు లేదా వెనక్కి తీసుకుంటున్నట్లు బుధవారం(ఫిబ్రవరి-10,2020)చైనా రక్షణశాఖ ప్రకటించింది. పాంగాంగ్ తో సరస్సుకి దక్షిణ మరియు ఉ�
Banks charging service charges from customers for every transaction : బ్యాంకులు సర్వీసు చార్జీల పేరుతో సమాన్యుడిపై భారం మోపుతున్నాయి. కరోనా లాక్ డౌన్ కాలంలో గతంలో ఉన్న రూల్స్ మారిపోయి, కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. అవి తెలుసుకోని వినియోగదారుల ఖాతాల నుంచి సర్వీసు చార్డీల కింద బ్యాంక�
Jan 26 violence : గత రెండు నెలలుగా కొనసాగుతున్న రైతుల ఆందోళన ఇక ముగియనుందా? ట్రాక్టర్ ర్యాలీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో రైతు సంఘాల్లో చీలికలు వచ్చాయి. ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ, భారతీయ కిసాన్ యూనియన్ ఆందోళన విరమించుక�
Rahul Gandhi నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈ మేరక�
farmer unions : కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేస్తున్న పోరాటంలో లుకలుకలు స్టార్ట్ అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలతో రైతు సంఘాల్లో చీలిక ఏర్పడింది. ఆందోళనల నుంచి రెండు రైతు సంఘాలు తప్పుకోవడం
old Rs 100 notes : పెద్ద నోట్లను రద్దు చేసి అందరికీ షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొనేందుకు ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. సాక్షాత్తూ..ఆర్బీఐ కీలక అధికారి దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2021 ఏడాదిలో మరో షాకింగ్ నిర్ణయం ది
2 BTP MLAs withdraw support రాజస్తాన్ రాజకీయాల్లో మరోసారి అలజడి మొదలైంది. భారతీయ ట్రైబల్ పార్టీ(BTP)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజస్తాన్లోని గహ్లోత్ ప్రభుత్వానికి తమ మద్దుతు ఉపసంహరించుకున్నారు. పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో కాంగ్రెస్ ప్రభుత్�
don’t want any committee, farmers tell govt in meeting రైతు సంఘాల నేతలతో ఇవాళ కేంద్ర మంత్రులు పియూష్ గోయల్,నరేంద్ర సింగ్ తోమర్ జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమ�
AP government Kineta Power project : కినెటా పవర్ ప్రాజెక్టుకు ఇచ్చిన భూములను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. నెల్లూరు జిల్లా తమ్మినపట్నం, మోమిడిలో ఆ సంస్థకు ఇచ్చిన 840 ఎకరాల భూమిని వెనక్కు తీసుకోవాలని ఏపీఐఐసీకి ఆదేశాలు జారీ చేసింది. 3 దఫాలుగా నోటీసులు ఇచ్చినా కం�