Home » withdrawal
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) ఖాతాదారులకు శభవార్త. ఇప్పటికే ఉద్యోగుల సౌలభ్యంకోసం ఈపీఎఫ్వో సంస్థ ఈపీఎఫ్వో అకౌంట్లలో ..
భద్రతా సమీక్ష సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ఎస్ఎస్జీ అనేది జమ్ముకశ్మీర్లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక భద్రతా విభాగం.
అమరావతి రాజధాని పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
AP SEC sensational decision : ఏపీ ఎస్ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతి కార్పొరేషన్లో ఏడో డివిజన్ ఎన్నికలు నిలిపేస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ను ఉపసంహరించారంటూ ఎస్ఈసీకి కంప్లైంట్ అందింది. దీనిపై విచారణ జరిపిన ఎస్ఈసీ
municipal election nominations Withdrawal : ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈనెల 10న 12కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 17వేల 415 నామినేషన్లు దాఖలయ్యాయి. 2వేల 900లకు పైగా నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. కాస
Kiran Bedi : పుదుచ్చేరిలో ఏం జరుగుతోంది…? కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలు, లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్ బేడీ అర్ధాంతర తొలగింపు వంటి పరిణామాలతో అక్కడ హై డ్రామా నెలకొంది. కిరణ్ బేడీ తొలగింపును స్వాగతిస్తూనే….బీజేపీపై నారాయణ స్వామి మండిపడ్డ
public sector undertakings : ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం ఒకే చెప్పేసింది. పార్లమెంట్ సమావేశాల్లో 2021, ఫిబ్రవరి 01వ తేదీన 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారామ�
atm-withdrawal-charges : మీ అకౌంట్ (Bank Account)లో డబ్బులు లేకపోయినా..ఏటీఎం (ATM)కు వెళ్లి..డ్రా (drawal) చేసేందుకు ప్రయత్నించినా చార్జీలు (charges) తప్పవు. ఏటీఎం ట్రాన్సాక్షన్ (ATM transactions) ఫెయిలయిన సందర్భాల్లో పలు బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏటీఎంలో డబ్బులు డ�
Congress delegation meets President : రైతులు, కార్మికుల ఎదుట ఏ శక్తి నిలవదని, కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, రైతులు చేస్తున్న ఆందోళనపై ఆయన రాష్ట్రపతి రామ్ �
10వేల మంది పారామిలిటరీ సిబ్బందిని జమ్ముకశ్మీర్ నుంచి తక్షణమే ఉపసంహరించుకునేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వీరందరూ గతేడాది.. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్కు చేరుకున్నవారేనని అధికారులు వెల్లడించారు. సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపును �