Home » woman dies
మొదట్లో కడుపునొప్పి, జుట్టు ఊడడం వంటి సమస్యలతో బాధపడింది. తర్వాత మెదడు డ్యామేజ్.. కళ్లు కనపడలేదు.. కోమాలోకి వెళ్లిపోయింది.. అప్పుడు..
Viral Video : ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉంది. బస్సులో ఖాళీ లేకపోవడంతో యువతి బస్సు డోర్ దగ్గరే ఫుట్ బోర్డుపై నిల్చుంది.
నర్సవ్వ అనే 70 ఏళ్ల వృద్ధురాలు శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె కూతురు ఒక పెళ్లి వేడుక కోసం వెళ్లడంతో నర్సవ్వ ఇంటి వద్ద ఒంటరిగా ఉండిపోయింది. ఇంటి బయట నర్సవ్వ పాత్రలు శుభ్రం చేస్తుండగా 20కిపైగా ఉన్న కోతుల గుంపు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఆ �
ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకు ఒక గర్భిణి లేదా బాలింత మరణిస్తోంది. గర్భిణిగా ఉన్న సమయంలో లేదా డెలివరీ సమయంలో తలెత్తే సమస్యల వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి.
చిన్న నిర్లక్ష్యం ఏకంగా మహిళ ప్రాణం తీసింది. ఎలుకల్ని చంపేందుకు విషం కలిపిన టమాటాల్ని పొరపాటున వంటలో వేసింది. ఆ తర్వాత ఆ టమాటాలతో చేసిన మ్యాగీ నూడిల్స్ తిని ప్రాణాలు కోల్పోయింది.
తమ గ్రామంలో రోడ్డు వేయాలని కోరుతు..81 రోజులుగా..బురద నీటిలోనే నిరసన చేస్తూ.. ఓ మహిళ మృతి చెందింది.
మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి భోపాల్ లోని షాపురా ఏరియాలో ఉన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమాంగ్ సింఘర్ నివాసంలో 38ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం కలకలం రేపుతోంది.
woman accidentally falls into well and dies : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన తాత లక్ష్మి(55) అనే మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. గ్రామానికి చెందిన లక్ష్మి రోజువారీగా తమకున్న వ్యవసాయ పనుల నిమిత్తం గుర
జల్లికట్టులో అపశృతి చోటు చేసుకుంది. తిరుచ్చి సురయార్లో జల్లికట్టు నిర్వహిస్తుండగా ఎద్దులు జనాలపైకి దూసుకెళ్లాయి. పోటీలు చూస్తున్న మహాలక్ష్మీ మహిళ మృతి చెందింది. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. సంక్రాంతి పండుగలో భాగంగా మూడో రోజు కనుమ స�
అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో పెచ్చులు ఊడిపడి మౌనిక మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తలుచుకుని మౌనిక భర్త హరికాంత్ రెడ్డి కన్నీరుమున్నీరవుతున్నారు.