Home » Women
మహిళలు, బాలికలను బెదిరిస్తూ తాలిబన్లు కాల్పులు జరిపారు. ఆహారం, పని, స్వేచ్ఛ కావాలంటే అఫ్గానిస్థాన్ లో మహిళలు, బాలికలు నిరసన తెలిపిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై యురోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు నిరసన ర్యాలీ నిర్వహిస్తూ �
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి ప్రియాంక్ ఖర్గే. ప్రభుత్వ ఉద్యోగాల కోసం మగవాళ్లైతే లంచాలు ఇవ్వాల్సి వస్తుందని, ఆడవాళ్లైతే అధికారులతో గడపాల్సి వస్తోందని ఆరోపించారు.
మహిళల అపహరణ కేసులు కూడా బాగానే నమోదు అవుతున్నాయి. ఈ యేడాది జూలై వరకు ఢిల్లీ వ్యాప్తంగా 2,197 కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 20 శాతం ఎక్కువ. దీంతో పాటు గృహ హింస కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ యేడాది ఇప్పటి వరకు 2,704 కేసుల�
ఇరాన్లో ఇటీవల రిలీజైన ఓ ఐస్క్రీమ్ యాడ్ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఓ ఐస్క్రీమ్ యాడ్ లో నటించిన మహిళ హిజాబ్ ను సక్రమంగా ధరించలేదట. అందుకని ఏకంగా ఇరాన్ ప్రభుత్వం రంగంలోకి దిగి ఏకంగా మహిళలపై నిషేధం విధించింది.అడ్వర్టైజ్మెంట్లు, కమ�
గమ్ తో బుడగలు ఊది..బిజినెస్ చేస్తోంది ఓమహిళ. ఆ బుడగలను ఆన్లైన్లో అమ్ముతూ భారీగా సంపాదిస్తోంది.
ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో ఒక పబ్ వద్ద యువకుడిపై ఇద్దరు మహిళలు దాడి చేశారు.
భారతీయ మహిళలను తమ భద్రత, గోప్యతపై భయం వెంటాడుతోందని... అందుకే ఫేస్బుక్కు దూరంగా ఉంటున్నారని తేలింది. రెండేళ్ల క్రితం ఇంటర్నెట్ వాడకందారుల్లో 62శాతం మంది పురుషులు ఉంటే... గతేడాది 75శాతానికి పెరిగింది. ఇది ఇంటర్నెట్ వాడకందారుల్లో లింగ అసమానత�
58 ఏళ్ల రాయ్సుద్దీన్ భార్య, అతడికి కొంతకాలంగా దూరంగా ఉంటోంది. దీంతో ఫేస్బుక్లో మహిళల ప్రొఫైల్స్ వెతకడం ప్రారంభించాడు. అందులో మొబైల్ నెంబర్స్ కనిపించే మహిళా అకౌంట్ల ఫ్రొఫైల్స్ నుంచి నెంబర్లు సేకరించాడు.
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తైన తర్వాత జూలై 15-30 వరకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది. తాజా నియామకాల ద్వారా మూడు వేల మంది మహిళా నేవీ సిబ్బందిని ‘అగ్నిపథ్’ స్కీం ద్వారా ఎంపిక చేస్తారు. వీరిని ఈ ఏడాదే సర్వీసులోకి తీసుకుంటారు.
ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మహిళలు గోరింటాకు పెట్టుకోవటానికి ఆసక్తి చూపిస్తారు. ఆషాఢం నెల గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు చెబుతూ ఉంటారు.