Home » Women
చీరకట్టులో 15000 మంది మహిళలు ఒకేచోటకి చేరారు. డ్యాన్స్లు, పాటలతో సందడి చేశారు. సూరత్లో జరిగిన భారీ "శారీ వాకధాన్" లో పాల్గొనేందుకు 15 రాష్ట్రాలకు చెందిన మహిళలు తరలి రావడం విశేషం
సెప్టెంబరులో మోరల్ పోలీసింగులో భాగంగా హిజాబ్ ధరించలేదనే కారణంతో అరెస్టైన మిస్సా ఆమినీ అనే 22 ఏళ్ల కుర్దిష్ మహిళ పోలీసు కస్టడీలో మరణించింది. అప్పటి నుంచి ఇరాన్ మహిళలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. హిజాబ్ తొలగించి, జుట్టు కత్తిరించుకుని నిరస�
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా స్థానికులతో మమేకమై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలు వారికి అందాయా అని ప్రశ్నించారు. ఆ సమయంలోనే ఆమెను మహిళలు చుట్టుముట్టారు. మహిళలు ప్రశ్నలకు సమాధానమిస్తూ... వంటగ్యాస్ ధర�
అమృత్పాల్ సింగ్కు అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలున్నట్లు వెల్లడైంది. అమృత్పాల్ సింగ్కు ఇటీవలే వివాహమైంది. గత ఫిబ్రవరిలోనే బ్రిటన్కు చెందిన కిరణ్దీప్ను అతడు పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ అతడు అనేక మంది మహిళలతో చాటింగ్ చేశాడ
దీని ప్రకారం ఇకపై మహిళలు కూడా రాత్రిపూట ఫ్యాక్టరీల్లో పని చేయొచ్చు. ఈ బిల్లులో అనేక కొత్త నిబంధనల్ని ప్రభుత్వం రూపొందించింది. మహిళల పని విషయంలో అనేక పరిమితులు ఉన్నాయని, దీంతో సాఫ్ట్వేర్ రంగంతోపాటు అనేక పరిశ్రామిక రంగాల నుంచి వచ్చిన ఒత్తి�
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబందించిన వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి నిర్మలా మాట్లాడుతూ మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నట్లు పేర్కొన్నారు.
తాలిబన్లకు ఐక్యరాజ్య సమితి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మహిళలపై విధిస్తున్న ఆంక్షలతో ప్రపంచ వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదముుందని హెచ్చరించింది. ఇటీవల అఫ్ఘాన్ లో పర్యటించిన ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందం అక్కడి పరిస్�
బ్రిటిష్ ఎయిర్ వేస్ కొత్త యూనిఫామ్ తీసుకొచ్చింది. 20 ఏళ్ల తర్వాత యూనిఫామ్ లో భారీ మార్పులు చేసింది. కేబిన్ క్రూలోని మహిళలు హిజాబ్ ధరించేలా మార్పులు చేసింది. పురుషులకు త్రీ పీస్ సూట్లు ధరించే ఛాన్స్ కల్పించింది.
బిహార్లో మాత్రం ఆ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. నానాటికీ జనాభా పెరుగుతూనే ఉంది. ఇది రాజకీయంగా కూడా అక్కడ ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ఇకపోతే, తాజాగా ఈ విషయాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. అయితే దీనిపై ఆయ
తాలిబన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేశంలోని మహిళలు యూనివర్సిటీల్లో చదవడంపై నిషేధం విధించింది. మహిళలకు విద్యాబోధన వెంటనే నిలిపివేయాలని ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్ నదీమ్.. ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలకు లేఖ రాశా�