-
Home » WORKER
WORKER
ఎంత ఘోరం.. కల్లులో పురుగుల మందు కలిపిన వ్యక్తి.. ఎందుకంటే?
ఆ లొట్టిని తీసుకెళ్లి స్థానిక పోలీసులకు వీరబాబు ఫిర్యాదు చేశాడు.
Bengaluru Woman : భర్త ఆ పని చేస్తున్నాడని తెలుసుకున్న భార్య..విడాకులకు అప్లై
Husband Turns Escort : కరోనా కారణంగా..ఎన్నో రంగాలు అతాకుతలమయి పోయాయి. ఎంతో మంది జీవితాలపై పెను ప్రభావం చూపెట్టింది. కొంతమంది ఉద్యోగాలు కోల్పోయి..తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకపోయారు. దీంతో ఇతర పనులు చేసుకుంటూ..జీవనం సాగిస్తున్నారు. ఇలాగే ఉద్యోగం పోయి…సె�
బొల్లారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు..కార్మికురాలు మృతి
blast in Bollaram industrial : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కార్మికురాలు మృతి చెందారు. పారిశ్రామికవాడలో ఉన్న ఎస్వైఎస్ ఎలక్ట్రానిక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ప్రమాద�
కార్మికుడిపై నుంచి దూసుకెళ్లిన ట్రక్కు
A truck crashed into a worker in Kamareddy : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి శివారులోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు మరమ్మతులు నిర్వహిస్తున్న కార్మికుడు.. ఆ దారిలో వెళ్తున్న కంటైనర్ ఆపాలని సిగ్నల్ ఇచ్చాడు. అయినా డ్రైవర్ ఆపకుండా ట�
ద్యావుడా..! : మిల్క్ డైరీలో పాలతో స్నానం..ఆ పాలే ప్యాకింగ్..!!
Turkey Milk dairy worker baths with milk : పొద్దున్న లేవగానే వేడి వేడిగా కాఫీయో..టీయో తాగందే ఏ పనిచేయబుద్ది కాదు. కాఫీయో టీయో తాగాలంటే పాలు కావాల్సిందే. పాలవాడు వేసి ప్యాకెట్ తీసుకుని గబగబా టీ పెట్టేసుకుంటాం. ముఖ్యంగా సిటీల్లో పాలప్యాకెట్లే ప్రజలు ఎక్కువగా వాడుతుంటా
సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం… కార్మికుడు మృతి
Accident at Singareni coal mine : పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. బొగ్గుబావి ఓ కార్మికుడిని మింగేసింది. సింగరేణి బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో బండకింద చిక్కుకున్న కార్మికుడు నవీన్ మృతి చెందినట్లుగా అధికారులు ధృవీకరించారు. రామగుండం డివిజన్ పరిధిలోని వకీ�
10 నెలల చిన్నారికి శానిటైజర్ కలిపిన నీళ్లు తాగించిన ఆశా వర్కర్
త్రిపురలో దారుణం చోటు చేసుకుంది. శానిటైజర్ కలిపిన వాటర్ ను 10 నెలల చిన్నారికి తాగిపించాడని ఆశా వర్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శానిటైజర్ కలిపిన వాటర్ తాగడం �
చెట్టుపైనే కల్లుగీత కార్మికుడు మృతి
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుపైనే కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు.
మరోదారుణం : తొమ్మిది నెలల గర్భిణీపై కేబుల్ టీవీ వర్కర్ అత్యాచారం
తొమ్మిది నెలల గర్భిణీపై కామంతో కళ్లు మూసుకుపోయిన కేబుల్ టీవీ వర్కర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటన్న ఆమెను బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసిన ఘటనను సదరు వ్యక్తి తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. ఆలస్యంగా వ�
దళితుడిపై దారుణం : కూలి డబ్బులు అడిగినందుకు జేసీబీతో తొక్కించి చంపేశాడు
కష్టపడి పనిచేశాను..నా కూలి డబ్బులు నాకు ఇవ్వండి అని అడిగిన పాపానికి జేసీబీతో తొక్కించి అంత్యం దారుణంగా చంపేసిన ఘటన యూపీలోని ప్రతాప్ గడ్ జిల్లా రాణీగంజ్ కైథెలీ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దారుణంగా స్థానికంగా కలకలం సృష్టించింది. రాణీగంజ్ కైథె�