Home » Working President
పలు రాష్ట్రాల్లో సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నేపధ్యంలో తాజాగా ఒడిషాలో హస్తానికి గట్టి ఎదుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఒడిషాలో
తెలంగాణలో మళ్లీ పీసీసీ రచ్చ మొదలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధీభవన్లో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలోనూ పీసీసీ పీఠం చిచ్చు పెట్టింది. ఇంకా పార్టీ హైకమాండ్ ఎవరి పేరూ ప్రకటించకముందే పీసీసీ తమదంటే తమదేనని ఎవరికి వారు ప్రకటనలు ఇచ్చేస్తున్
MP Revanth Reddy Padayatra : నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ రైతు భరోసా దీక్ష చేపట్టింది. అయితే అచ్చంపేటలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అచ్చంపేట నుంచి హైదరాబాద్కు ర�
tpcc working president తెలంగాణ ఫైర్ బ్రాండ్,మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్..బీజేపీకి సరెండర్ అయ్యారని రేవంత్ అన్నారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటోందని..బీజేపీకి అనుకూలంగా కేసీఆర్ నిర్ణయ�
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులదే అని కోర్టు చెప్పింది. కోర్టు తీర్పుతో రామ మందిరం
హైదరాబాద్ : కేసీఆర్ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లోనూ గెలవాలన్నారు. సారు..కారు…పదహారు..ఢిల్లీలో సర్కార్ నినాదంతో ముందుకెళ్దామని చెప్పారు. సికింద్రా�
దేశంలో ప్రధాని నరేంద్రమోడీ గ్రాఫ్ పడిపోయిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
జహీరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో టీఆర్ఎస్ జహీరాబాద్ లో పార్లమెంట్ నిజయోజక వర్గ సన్నాహక సదస్సుని నిర్వహించింది. ఈ సదస్సులోపాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతు..కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగ�
రాజన్న సిరిసిల్ల: అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3,052 మంది లబ్ధిదారులకు కేటీఆర్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సంద
హైదరాబాద్: త్వరలోనే మిషన్ భగీరథ పూర్తి కాబోతోందనీ..ఫ్లోరోసిస్ శాశ్వతంగా తరిమికొడతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్న క్రమంలో కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ, టీ.వైఎ�