Home » world cup 2019
వరల్డ్ కప్ 2019 న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్లో రనౌట్ తర్వాత ధోనీ మైదానంలోకి రాలేదు. అంతర్జాతీయ క్రికెట్కు కొన్ని నెలలుగా విరామం ఇచ్చిన ధోనీ మరోసారి బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలోనే జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్�
డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాదిపాటు నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. నిషేదకాలాన్ని పూర్తి చేసుకుని వరల్డ్ కప్ టోర్నీకి సిద్ధమవుతోన్న సమయంలో వార్నర్తో పాటు మరో ఇద్దరు ప్లేయర్లపై ఇంగ్లాండ్ బార్మీ ఆర్మీ అనే సో�
వరల్డ్ కప్ ముంగిట విధ్వసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్కు కొత్త బాధ్యతలు అప్పజెప్పారు. వెస్టిండీజస్ జాతీయ జట్టుకు వైస్ కెప్టెన్గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. జూన్ 2010వన్డేలలో జట్టు కెప్టెన్సీ వహించిన గేల్ను జాసన్ హోల్డర్కు వైస్ కె�
వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా జట్లు ఫేవరేట్లుగా కనిపిస్తున్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటే, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రం వరల్డ్ కప్ గెలుచుకునేది భారత్ అనే నమ్మకాన్ని వెలిబుచ్చాడు. టెండూల్కర్ మిడిల్సె�
ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి జరగనున్న వరల్డ్ కప్ టోర్నీ కోసం కరేబియన్ వీరులు సిద్ధమైపోతున్నారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా తీసుకుందో.. ప్రస్తుతమున్న జాతీయ జట్టు ఆటగాళ్లు రాణించగలరనే నమ్మకం కోల్పోయిందో సీనియర్లు అవకాశం కల్పిస్తూ సంచలన నిర్ణయం
వరల్డ్ కప్ ఎఫెక్ట్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్పై పెను ప్రభావమే చూపిస్తుంది. స్టార్ ప్లేయర్లు అయిన విదేశీ ప్లేయర్లు వరల్డ్ కప్ ప్రాక్టీస్ క్యాంప్ పిలుపు మేర లీగ్ను వీడనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జట్లు ఇప్పటికే ప్లాన్-బితో సిద్ధమైపోయాయి. వరల్డ్ కప�
వరల్డ్ కప్ 2019 రాబోతున్న క్రమంలో జట్ల మధ్య సవాళ్లు మొదలైయ్యాయి. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ను ప్రపంచ నెం.1 జట్టు అయిన టీమిండియాను అన్నింటితో పాటు అదొకటి అనే రీతిలో మాట్లాడి తూలనాడాడు. ఇప్పటికే వరల్డ్ కప్లో పాల్గొనదలచిన జట్లు తమ స్క్వాడ్�
వరల్డ్ కప్ సాధించాలనే తాపత్రయంలో బీసీసీఐ మరోసారి కఠిన నిబంధనలకు పాల్పడింది. టీమిండియా ప్లేయర్లు తమ గర్ల్ ఫ్రెండ్స్, భార్యలకు 20రోజుల పాటు దూరంగా ఉండాలని ఆజ్ఞలు జారీ చేసింది. ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభం కానున్న వరల్డ్ కప్ టోర్నీకి క్రిక
ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న 2019 వరల్డ్ కప్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. మే 23నుంచి జరగనున్న అంతర్జాతీయ టోర్నమెంట్కు సర్వం సిద్ధం కావడంతో 15మంది కూడిన జట్టును విడుదల చేసింది. ప్రపంచ కప్లో ఆడాలని ఎన్నో కలలు కన్న మొహ�
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి.. వరల్డ్ కప్కు దేశం నుంచి 16మందిని తీసుకోవాలని ఐసీసీకి సూచించినట్లు తెలిపాడు. ఏప్రిల్ 17 బుధవారం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టును విడుదల చేస్తూ.. ఇది ప్రైమరీ జట్టు మాత్రమే అని ప్రస్తావించింది. అం�