World Cup

    వరల్డ్ కప్ కోసం: ఇంగ్లాండ్‌కు 80వేల మంది భారతీయులు

    May 16, 2019 / 06:58 AM IST

    ప్రపంచవ్యాప్తంగా అందులోనూ ఇండియన్స్‌కు క్రికెట్‌పై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటువంటిది నాలుగేళ్లకు ఒకసారి వరల్డ్ కప్ వస్తుంటే ఇక ఇండియన్స్ తమ క్రేజ్‌ను ఎలా చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే వరల్డ్ క�

    వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం ఇంగ్లాండ్‌కు టాలీవుడ్ స్టార్ హీరోలు

    May 16, 2019 / 05:35 AM IST

    ప్రతిష్టాత్మక క్రికెట్ ప్రపంచ కప్ చూసేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. 10దేశాల మధ్య ఎంతో ఆసక్తికరంగా జరగనున్న ప్రపంచకప్ టోర్నమెంట్‌ను లైవ్‌లో చూసేందుకు విక్టరీ వెంక‌టేష్‌, సుపర్ స్టార్ మ‌హేష్ బాబు, నిర్�

    శెభాష్ బేటీ : స్టోరీ టెల్లింగ్ లో హైదరాబాద్ చిన్నారికి వరల్డ్ కప్

    May 15, 2019 / 06:16 AM IST

    ముద్దు ముద్దు మాటలు చెప్పే చిన్నారులు అద్భుతాలు సాధిస్తున్నారు. అత్తాపూర్ లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రేడ్ వన్ చదివే అనన్య స్టోరీ టెల్లింగ్ వరల్డ్ కప్  విజేతగా నిలిచింది.

    వరల్డ్ కప్ భారత్‌కే వస్తుంది: సచిన్

    May 3, 2019 / 10:11 AM IST

    వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా జట్లు ఫేవరేట్లుగా కనిపిస్తున్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటే, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రం వరల్డ్ కప్ గెలుచుకునేది భారత్ అనే నమ్మకాన్ని వెలిబుచ్చాడు. టెండూల్కర్ మిడిల్‌సె�

    వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన, జోఫ్రా ఆర్చర్ ఔట్

    April 17, 2019 / 11:59 AM IST

    ఐసీసీ వరల్డ్ కప్ 2019లో పాల్గొనే అన్ని దేశాలు ప్లేయర్ల జాబితాను విడుదల చేస్తున్నాయి. ఏప్రిల్ 23 నాటికి జట్లు మొత్తం ప్రకటన పూర్తి అయిపోవాలి. మే 30న మొదలుకానున్న వరల్డ్ కప్ టోర్నీ కోసం ఇంగ్లాండ్ జట్టు ప్రకటించగా అందులో ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌�

    ఉప్పల్ మ్యాచ్ వారికి కీలకం.. పుష్కరకాలం కోరిక కోహ్లీ సేన తీర్చేనా?

    March 2, 2019 / 03:11 AM IST

    ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్ కోల్పోయిన కోహ్లీ సేన వన్డే సిరీస్‌ కు సిద్ధం అయింది. ఐదు వన్డేల సిరీస్‌ లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ(2 మార్చి 2019న) హైదరాబాద్ లోని ఉప్పల్‌ స్టేడియంలో తొలి వన్డే ప్రారంభం కానుంది. ఆసీస్‌తో జరిగిన ర�

    ఆడకుంటే మనకే నష్టం.. ఆడితే ఖచ్చితంగా గెలుస్తాం..!

    February 21, 2019 / 11:17 AM IST

    పుల్వామా టెర్రర్ ఎటాక్ తో వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో భారత్ ఆడకూడదు అంటూ కొందరు.. ఆడాలి అంటూ మరికొందరూ ఎవరి వాదనను వారు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా కోచ్ సూనీల్ గవాస్కర్ కూడా ఇదే విషయమై స్పందించారు. వరల్డ్ కప్ నుండి పాకిస్తాన్ ను తప్�

10TV Telugu News