Home » World Cup
సింగిల్స్ అంటే నో ఇంట్రెస్ట్.. బంతిని బాదితే బౌండరీ.. షాట్ కొడితే సిక్సర్ .. టీమ్ విక్టరీల్లో మేజర్ రోల్.. ఏజ్ మాత్రం జస్ట్ సిక్స్టీన్.. స్ట్రెయిట్గా చెప్పాలంటే.. లేడీ సెహ్వాగ్.. ఇంత ఇంట్రడక్షన్ ఇస్తోంది ఎవరికో తెలుసా… షెఫాలీ వర్మ. వరల్డ్క�
వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్.. 173పరుగుల లక్ష్యం. భారత్ తరపున బరిలోకి దిగాడు యశస్వి జైశ్వాల్. టోర్నీలో తొలి సెంచరీ నమోదు చేయడమే కాదు.. మరో ఎండ్ లో ఉన్న పార్టనర్తో సక్సేనాతో కలిసి లక్ష్యాన్ని చేధించాడు. బౌలర్లపై విరుచుకుపడుతూ.. 113బంతుల్లో 105పరుగ�
టీమిండియా యువ క్రికేటర్ రిషబ్ పంత్కు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పలు సూచనలు చేశారు. అద్భుత ప్రదర్శన చేసి విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెప్పాలన్నారు. రిషబ్ పంత్కు ఎంతో ప్రతిభ ఉందని వ్యాఖ్యానించారు. ఇదంతా ఎందుకు చెప్పారంటే..ప్ర�
కొద్ది రోజుల క్రితం బీసీసీఐ టీమిండియా ప్లేయర్ల కాంట్రాక్ట్ విడుదల చేసింది. ఏ ప్లస్ కేటగిరీ నుంచి సీ కేటగిరీ వరకూ ప్లేయర్లను విడగొట్టి రూ.కోటి నుంచి ఏడు కోట్ల రూపాయల వరకూ కేటాయించింది. బిగ్ బొనాంజాగా మారిన నేటి క్రికెట్.. ఒకప్పుడు మనుగడకే ఎంత�
భారత గడ్డపై మరో ప్రపంచ సంగ్రామం జరుగనుంది. 2023లో జరుగనున్న ప్రపంచకప్ హాకీ ఛాంపియన్షిప్కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇంగ్లాండ్ లో వర్డల్ కప్ జరుగుతున్న సమయంలో సెలక్టర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకి టీ కప్పులు అందించారని మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనుష్క శర్మ గురువారం ఒక లేఖ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఫ్యాన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు ధోనీ రిటైర్మెంట్ అంటూ సోషల్ మీడియాలో #Dhoniretires హ్యాగ్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీనిపై ధోనీ అభి�
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్లు అంతర్జాతీయ టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో బ్యాల్ ట్యాంపరింగ్కు పాల్పడి ఏడాదికాలం నిషేదానికి గురయ్యారు. కొద్ది నెలల క్రితమే గడువు కాల�
ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ 13వ సీజన్ వచ్చేసింది. రాహుల్ ద్రవిడ్ కోచ్గా టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా కెప్టెన్సీలో ట్రోఫీని దక్కించుకున్న భారత్.. మరో సారి టైటిల్ దక్కించుకోవాలనే కసితో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్తో పాటు శ్రీలం�
వరల్డ్ కప్ నిమిత్తం విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరనుంది టీమిండియా. మే 30నుంచి జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా భారత్ జూన్ 5న తొలి మ్యాచ్ను దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈ మ్యాచ్కంటే ముందు భారత్ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడా�