Home » World Environment Day
రాఖీలు కట్టే చెల్లెమ్మలకు ఇకపై అన్న నక్షత్రం పేరుకు తగ్గట్టుగా విత్తనాలు ఇస్తామని, ఈ ఏడాదిలోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
కమ్యూనిటీని నిమగ్నం చేయడానికి, అవగాహన కల్పించడానికి, వెల్స్పన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యం చుట్టూ ఒక క్విజ్ పోటీని నిర్వహించింది. ఈ పోటీ పాల్గొనేవారికి పర్యావరణ సమస్యలపై వారి జ్ఞానాన్ని, అవగాహనను ప్రదర్శించడానికి వేదికగా ఉపయోగపడి
MG Motor ZS EV : ఎంజీ మోటార్ ఇండియా కొత్త ZS EV మోడల్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 19 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి కేవలం 27 మిలియన్ కిలోల Co2 (కార్బన్ డైయాక్సైడ్)ను ఆదా చేయడంలో విజయం సాధించింది.
టాటా ఈవీ కమ్యూనిటీకి స్నేహితులు, కుటుంబ సభ్యులను దగ్గర చేసే విధంగా వారిని మచు పిచ్చు, ఐస్లాండ్ వంటి అద్భుతమైన ప్రదేశాలకు క్యూ రేటెడ్ ట్రావెల్ ప్యాకేజీలు లేదా గ్రాండ్స్లామ్ లైవ్ చూసే అవకాశం వంటి బహుమతులు ఇవ్వనున్నారు.
ప్లాస్టిక్ ప్యాకేజింగ్కు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ప్లాస్టిక్ వాటి కంటే గాజు సీసాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లలకు ఆడుకోవడానికి ప్లాస్టిక్ బొమ్మలు ఇవ్వకపోవడం కూడా చాలా ముఖ్యం. ఈ రసాయనాలు రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయి. పర్యావరణంలో విష
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పర్యావరణానికి అనుకూలమైన మార్గాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేదావుల నుండి సలహాలు, సూచనలను ఆహ్వానించడానికి, పర్యావరణ ఉద్యమం కోసం పర్యావరణహిత జీవనశైలి (లైఫ్) అనే ప్రపంచ స్థాయి కా�
మంచు కాదు, సబ్బునీటి నురగ కాదు, దూది కూడా కానే కాదు. యమునా నది. ప్రస్తుతం ఇలా తయారవుతోంది. మురికి నీటిని యమునా నదిలో వదలడం వల్ల..వచ్చిన నురగ. ఈ నీరు చాలా ప్రమాదకరమైందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.
రాబోయే కొన్నేళ్లలో కేరళ తీర ప్రాంతాల్లోని సముద్ర మట్టం పెరగబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగడం వల్ల విపత్తులకు దారితీసే ప్రమాదం పొంచి ఉందంటున్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఇంటి ప్రాంగణంలో మొక్కలు నాటారు..
ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో శనివారం(జూన్ 5) ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు.