Home » World Health Organization
ప్రపంచంలో కొవిడ్ కంటే ప్రాణాంతకమైన ఎక్స్ మహమ్మారి ప్రబలవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. ఈ ఎక్స్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ల మందిని చంపే అవకాశముందని పేర్కొంది....
అబుదాబీలో ప్రాణాంతకమైన మెర్స్ కరోనా వైరస్ పాజిటివ్ కేసు తాజాగా వెలుగుచూసింది. ఒమన్ సరిహద్దులోని అబుదాబిలోని ఒక నగరంలో 28 ఏళ్ల యువకుడికి ప్రాణాంతకమైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ సోకినట్లు పరీక్షల్లో వెల్లడైందని ప్రపంచ ఆ�
స్వార్థ ప్రయోజనాలతో కొన్ని సంస్థలు, పొగాకు సాగు స్థానంలో ఇతర పంటల ప్రయోజనాలను (తప్పుగా మార్చిన) ప్రచారం చేస్తున్నాయని ఫైఫా నొక్కి చెప్పింది. అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఎఫ్ఏ) అధ్యక్షుడు జవరే గౌడ మాట్లాడుతూ “ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార�
ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకు ఒక గర్భిణి లేదా బాలింత మరణిస్తోంది. గర్భిణిగా ఉన్న సమయంలో లేదా డెలివరీ సమయంలో తలెత్తే సమస్యల వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి.
ప్రపంచం కరోనా నుంచి పూర్తిగా బయటపడకముందే మానవాళికి ఇప్పుడు మరో వైరస్ భయం పట్టుకుంది. తాజాగా, దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తూ ఓ హెచ్చరిక చేసింది. సమీప భవిష్యత్తులో కొవిడ్-19కి మించి నష్ట చేకూర్చే వైరస్
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నక్రమంలో ప్రపంచవ్యాప్తంగా మీజిల్స్ వేగంగా వ్యాపిస్తోంది. చైనా, మంగోలియా, దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్లోనూ మహారాష్ట్ర, కేరళతో సహా పలు రాష్ట్రాల్లో మీజిల్స్ కేసుల
Stop Using Headphones : ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎక్కువగా హెడ్ఫోన్లు లేదా ఇయర్ ఫోన్లను అతిగా వాడేస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో హెడ్ఫోన్ వాడకం అనేది అత్యంత వ్యసనంగా మారిపోయింది. కొంతమంది ఇయర్ ఫోన్లలో మ్యూజిక్ వింటుంటారు..
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు 70వేల మార్క్ను దాటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. రానున్న రోజుల్లో ఈ మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హ
భారతదేశంలోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్లను వాడొద్దంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలు జారీ చేసింది. పిల్లలలో ఈ సిరప్లు మూత్రపిండాలను పాడుచేస్తున్నాయని, ఇతర సమస్యలకు దారితీస్తు�
ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 44 సెకన్లకు ఓ వ్యక్తి కరోనాతో మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.