Home » World Health Organization
ఇకపై వచ్చే కరోనా వేరియంట్ల వలన వ్యాప్తి ఎక్కువ కలిగి..తీవ్రత అధికంగానూ, ప్రాణాపాయం కూడా కలిగే అవకాశం ఉందని WHO వెల్లడించింది.
ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కొత్త కొత్త వేరియంట్లతో ప్రపంచ దేశాలను ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మరో కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది.
వారం వ్యవధిలో రెండు కోట్లకు పైగా కరోనా కేసులు నమోదు అవడంపై WHO ఆందోళన. వాటిలో అత్యధికంగా అమెరికా, బ్రిటన్, భారత్, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇటలీ దేశాల్లో నమోదు అవుతున్నట్లు గుర్తింపు.
దశాబ్ది కాలం తర్వాత తొలిసారిగా టీబీ మరణాలు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. టీబీ నిర్ధారణ కూడా గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. గతవారం మొత్తం 36 లక్షల కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొంది.
దేశంలో కరోనా స్థానిక దశకు చేరుకుంటోంది. ఈ విషయాన్ని డబ్ల్యూ హెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. మహమ్మారి కాస్త ఎండెమిక్ స్టేజ్కు చేరుకుంటోందన్నారు.
కరోనావైరస్ పుట్టుకకు చైనానే కారణమని ఎప్పడినుంచో అనుమానాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు కరోనా పుట్టుక విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్టు మాట మార్చడంతో మరింత అనుమానాలకు దారితీస్తోంది. కరోనావైరస్ చైనాలో ల్యాబ్ నుంచి లీక్ అయిందంటూ అప్పట్లో జోర�
వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినా...తీవ్రత అంత ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో..అసలు టీకాలు ఎందుకు తీసుకోవాలి ? ఎంత ముఖ్యం ? అనే దానిపై అమెరికాకు చెందిన వైద్య నిపుణుడు వివరిస్తున్నారు.
డెల్టా వేరియంట్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ కొత్త డెల్టా వేరియంట్తో ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డెల్టా వేరియంట్ బారిన పడకుండా ఉండాలంటే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? మాస్క్ ఎవరూ ధరించాలి?
COVID-19 మహమ్మారి కారణంగా ఉద్యోగుల పనివిధానంలో చాలామార్పులు వచ్చాయి. ఉద్యోగుల్లో చాలామంది ఇంటి నుంచే పనిచేస్తుంటే.. మరికొంతమంది ఆఫీసుల్లో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు.