Home » World Record
https://youtu.be/plXiRgYyc6Q
భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజులో అత్యధిక కేసులు నమోదైన దేశంగా భారత్ తన రికార్డును తానే బ్రేక్ చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10లక్షల 59వేల 34
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రోజువారి కరోనా కేసుల్లో భారత్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఒక్కరోజు వ్యవధిలో ఏ దేశంలోనూ నమోదు కానన్ని కేసులో ఇండియా
చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కలవాలి కదా. కానీ ఒంటి చేత్తలో చప్పట్లు కొట్టి వరల్డ్ రికార్డు కోసం ట్రై చేశాడో వ్యక్తి. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఇంపాజిబుల్ విషయాన్ని చేసి చూపించాడు న్యూయార్క్ కు చెందిన కారీ మాకెల్లరో. ఒక్క నిమిషంలో వీలైనన్�
భారతదేశంలో గత 24 గంటల్లో కరోనా వైరస్ (COVID-19) కేసులు ప్రపంచంలోనే రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ లెక్కలు ప్రకారం ఆదివారం (ఆగస్టు 30, 2020) విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో కొత్తగా 78 వేల 761 కేసులు నమోదయ్యాయి. ఇద�
‘రూబిక్ క్యూబ్’..ఈ పజిల్ సాల్వ్ చేయాలంటే చాలామందికి తల ప్రాణం తోకకు వస్తుంది. కొంతమంది మాత్రం చిటికెలో చేసేస్తారు. చకచకా చేసిపడేస్తారు. కానీ అదే ‘రూబిక్ క్యూబ్’పజిల్ తో ఏకంగా గిన్నిస్ రికార్డు సాధించాడు చెన్నైకు చెందిన ఓ యువకుడు. హా…ఇది �
ఆగష్టు 15 దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున అమెరికాలోని సిలికానాంధ్ర సంస్థ కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రజలకు మానసిక బలం చేకూర్చాలనే ఉద్ధేశ్యంతో హనుమాన్ చాలీసా లక్ష గళార్చన నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించింది. 60 దేశాల నుంచి లక్ష �
రికార్డులు ఉన్నది వేరొకరు బద్దలు కొట్టడానికే అని ఇటీవల ఓ ఫంక్షన్లో పవర్స్టార్ పవన్ కల్యాణ్ అన్న విషయం తెలిసిందే. అన్నట్లే.. తాజాగా మహేష్ బాబు బర్త్డే రోజు నమోదైన ప్రపంచ రికార్డ్ను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బద్దలు కొట్టేశారు. తమ హీరో పేరిట ఆ�
సూపర్ స్టార్ మహేశ్ క్రేజ్ మరోసారి వరల్డ్ రికార్డు కొట్టేసింది. ఆదివారం మహేశ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా ముఖ్యంగా ట్విట్టర్లో విషెస్ మోత మోగిపోయింది. #HBDMaheshBabu అనే హ్యాష్ ట్యాగ్ తో రోజంతా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. మహేశ్ కు చెప్పిన ట్వీట్ వి
బీసీసీఐ అండర్-19 అంతర్రాష్ట్ర మహిళల క్రికెట్లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది చండీగఢ్ బౌలర్ కేశ్వీ గౌతమ్. కడప కేఎస్ఆర్ఎం మైదానం వేదికగా చండీగఢ్-అరుణాచల్ ప్రదేశ్ మధ్య జరిగిన వన్డేలో చండీగఢ్ బౌలర్ కేశ్వీ గౌతమ్ 10 వికెట్లు తీసింది. తద్వారా కేశ్వీ