World Record

    దడ పుట్టించాడు: వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన బూమ్రా

    February 3, 2020 / 07:56 AM IST

    కివీస్ గడ్డపై డెత్‌ ఓవర్ల స్పెషలిస్టు బుమ్రా న్యూజిలాండ్ ఆటగాళ్లకు దడపుట్టించాడు. టీ20ల్లో కీవీస్ ఆటగాళ్లను కట్టడి చెయ్యడంలో ప్రముఖంగా వ్యవహరించారు బూమ్రా. ఈ క్రమంలోనే బూమ్రా ఓ వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో

    సచిన్.. హషీం ఆమ్లాలను వెనక్కి నెట్టి ప్రపంచరికార్డు కొట్టేసిన రోహిట్ శర్మ

    January 17, 2020 / 12:37 PM IST

    రోహిత్ శర్మ మరో రికార్డును కొట్టేశాడు. రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఓపెనర్‌గా 7వేల పరుగులను అత్యంత వేగంగా చేసిన ఘనత సాధించాడు. ఈ మైలు రాయిని రోహిత్ 137ఇన్నింగ్స్ లలోనే చేధించడం గమనార్హం. క్రికెట్ దిగ్గజం ఈ మైలురాయిని చ

    T20 ప్రపంచ రికార్డుకు ఒక్క పరుగుదూరంలో కోహ్లీ

    January 4, 2020 / 11:01 AM IST

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. T20 ప్రపంచ రికార్డుకు ఒక్క పరుగుదూరంలో నిలిచాడు. ఆదివారం గువాహటి వేదికగా శ్రీలంకతో జరగాల్సి ఉన్న మ్యాచ్‌కు ముందు కోహ్లీ ముంగిట రికార్డు నిలిచి ఉంది. ఈ షార్ట్ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఘనత

    టెస్టు సిక్సుల్లో వరల్డ్ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ

    October 19, 2019 / 10:21 AM IST

    రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్లో ఆరో సెంచరీ పూర్తి చేశాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో చివరి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదాడు. గతంలో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ షిమ్రోన్ హెట్‌మేయర్ బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్�

    వరల్డ్ రికార్డు సృష్టించిన టీమిండియా

    October 14, 2019 / 07:38 AM IST

    టీమిండియా వైజాగ్, పుణె స్టేడియాల వేదికగా ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఆదివారం పుణె వేదికగా ముగిసిన రెండో టెస్టును 137పరుగుల తేడాతో గెలుపొందింది.  మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా 2-0తో దిగ్విజయంగా సాగిపోతుంది. తొలి ఇన్నింగ్స్‌లోనే భారీ స

    ప్రపంచ రికార్డుకు 8పరుగుల దూరంలో రోహిత్ శర్మ

    September 21, 2019 / 03:29 PM IST

    టీ20ల్లో వైస్ కెప్టెన్.. కెప్టెన్‌కు మధ్య పోటీ నడుస్తూనే ఉంది. పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ధీటుగా రికార్డులు కొల్లగొడుతున్న రోహిత్ శర్మ కోసం ప్రపంచ రికార్డు ఎదురుచూస్తోంది. కేవలం 8పరుగుల దూరంలో రికార్డు బద్దలుకొట్టనున్నా�

    సాహిత్య సవ్యసాచి : ద్వానా శాస్త్రి కన్నుమూత

    February 26, 2019 / 07:16 AM IST

    హైదరాబాద్ :  ప్రముఖ రచయిత, విమర్శకుడు ద్వానా శాస్త్రి (72)మృతి చెందారు.  శ్వాసకోశ సమస్యతో యశోదా ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా లింగాలలో 1948 జూన్ 15వ తేదిన జన్మించిన ద్వానా అన్ని పత్రికల్లో వేలాది పుస్తక సమీక్ష�

10TV Telugu News