-
Home » Write
Write
Hateful Comments On Temple : కెనడాలో హిందూ దేవాలయంలపై విద్వేష వ్యాఖ్యలు
February 1, 2023 / 01:43 PM ISTకెనడాలో హిందూ దేవాలయంలపై విద్వేష దాడి జరిగింది. బ్రాంప్టన్ లోని గౌరీ శంకర్ ముందిరంపై గుర్తు తెలియని దుండగులు విద్వేష వ్యాఖ్యలు రాశారు.
Nara Lokesh : సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ
October 1, 2021 / 08:27 PM ISTపోలవరం నిర్వాసితుల హామీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ లేఖ రాశారు. జగన్ హామీలకు సంబంధించిన ఓ వీడియోను లోకేష్ ఆ లేఖకు జత చేశారు.
Teacher John Corcoran: చదవడం,రాయడం రాదు..కానీ టీచర్ ఉద్యోగం చేసి 48ఏళ్లకు అక్షరాలు దిద్దిన మాస్టారు
August 25, 2021 / 06:01 PM ISTచదవటం రాదు..రాయటం రాదు. కానీ 17ఏళ్లు ఉద్యోగం చేశారు ఆ మాస్టారు.48 ఏళ్లకు అక్షరాలు దిద్దారు. గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా పేరొందిన .ద గ్రేట్ మాస్టారు ఇంట్రెస్టింగ్ స్టోరీ..
కరెంట్ కోతలపై జీహెచ్ఎంసీ కమిషనర్కు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి లేఖ
March 5, 2021 / 04:32 PM ISTMayor Vijayalakshmi’s letter to GHMC Commissioner : కరెంట్ కోతలపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్కు లేఖ రాశారు. కరెంట్ కోతలతో క్యాంప్ ఆఫీస్లో పనిచేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు మేయర్ తెలిపారు. అంతేకాకుండా…
జేఈఈ, నీట్ ఎగ్జామ్స్ పై మోడీకి 150 మంది ప్రొఫెసర్లు లేఖ
August 27, 2020 / 06:36 PM ISTకరోనా ప్రమాదం ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జేఈఈ మెయిన్, నీట్ యూజీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని వివిధ కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది ప్రొఫెసర్లు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ…
సుశాంత్ నుంచి నేను తీసుకున్న ఆస్తి ఇదే
August 8, 2020 / 08:35 PM ISTసుశాంత్కి సంబంధించిన ఆస్తి కేవలం తను రాసిన లెటర్ మాత్రమేనని రియా చక్రవర్తి తెలిపారు. ఇందులో సుశాంత్ రాసినట్లుగా ఉన్న ఓ లేఖను ఆమె విడుదల చేశారు. లేఖలో ‘నా జీవితం పట్ల కృతజ్ఞుడిని..…
లాక్ డౌన్ ఉల్లంఘించిన విదేశీయులు…కొత్త రకం శిక్ష విధించిన పోలీసులు
April 12, 2020 / 11:20 AM ISTలాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 10మంది విదేశీయులకు ఉత్తరాఖండ్ పోలీసులు కొత్తరకం శిక్ష విధించారు. శనివారం రిషికేష్లోని పాపులర్ టూరిస్ట్ స్పాట్ తపోవన్ ఏరియాలో లాక్డౌన్ ఉల్లంఘించి షికార్లు చేస్తున్న విదేశీయుల చేత ఒక్కొక్కరితో 500 సార్లు…
‘ఎన్నికల కమిషనర్ పై భౌతికదాడులు జరగొచ్చు’.. అమిత్ షాకు లేఖ రాసిన కన్నా
March 18, 2020 / 03:49 PM ISTకేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై భౌతికదాడులు జరగొచ్చన్నారు.
‘నాకు ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి’.. కేంద్రహోంశాఖకు ఈసీ రాశారంటున్న లేఖపై గందరగోళం
March 18, 2020 / 01:58 PM ISTరాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేరుతో విడుదలైన లేఖతో ఆంధ్రప్రదేశ్లో గందరగోళం నెలకొంది. ఎలక్షన్ కమిషనర్ రమేశ్కుమార్ పేరుతో మీడియాకు ఆ లేఖ అందింది.
‘కరోనా వల్లే ఏపీలో ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చింది’..సీఎస్ కు రిప్లయ్ లేఖ రాసిన ఈసీ
March 17, 2020 / 07:10 AM ISTఏపీ సీఎస్ నీలం సాహ్నికి ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ లేఖ రాశారు. సవివర కారణాలతో 3 పేజీల లేఖ రాశారు. ఎన్నికలు వాయిదాకు కారణాలను వివరించారు.