Home » writes
Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొంత మంది విదేశీయులు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుని ఎన్నికల ప్రచారంలో కనిపించారు. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని పొగిడారు. ఈ వీడియోను గు�
Visakha steel plant employees : సీఎం జగన్ విశాఖ ఎయిర్ పోర్టులో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సీఎంకు వినతిప్రతం సమర్పించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యమించాలని కోరింది. �
Madhya Pradesh హెలికాఫ్టర్ కొనేందుకు లోన్ ఇప్పించాలని అదేవిధంగా ఫ్లయింగ్ లైసెన్స్ ఇప్పించాలని కోరుతూ ఓ మహిళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి లేఖ రాసింది. ఈ లేఖ సోషల్ మీడియా లో వైరల్ అవడంతో చివరకి ఆ మహిళ కోరుకున్నది జరిగింది. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఆమె
AP CM writes to PM on revival of Vizag steel plant : విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం జగన్ లేఖరాశారు. స్టీల్ ఫ్యాక్టరీలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని జగన్ ప్రధానిని కోరారు. ప్లాంట్ను బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించ
Punjab 24 year old woman head constable raped: రక్షకులే భక్షకులైతే బాధితులు తమ కష్టాలను ఎవరికి చెప్పుకోవాలి? ఎవరి దగ్గరకెళ్లి తమ కష్టాలను తీర్చమని చెప్పుకోవాలి? ప్రజలను రక్షించాల్సిన పోలీసులే అరాచకాలకు..అత్యాచారాలకు తెగబడుతుంటే ఇంక లా అండ్ ఆర్డర్ కు దిక్కెవరనే దారుణ �
CM KCR writes a Letter to PM Modi for Flood Relief Package : భారీ వర్షాలతో జరిగిన అపార నష్టంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా తక్షణమే 1,350 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. వరద బీభత్సానికి 5వేల కోట్ల రూపాయలకు ప
కరోనాకు తోడు సముద్ర కోత వంటి సమస్యలు తన గ్రామాన్ని వేధించడాన్ని చూసి తట్టుకోలేకపోయిన కేరళలోని కొచ్చికి చెందిన పదో తరగతి విద్యార్థి సెబాస్టియన్.. తమను ఆదుకోవాలంటూ రాష్ట్రపతికి లేఖ రాశాడు. సమస్యను పరిష్కరించాడనికి చివరి ప్రయత్నంగా రాష్ట్ర�
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రదాన మంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పలు సూచనలు చేశారు. భారతదేశంలో కరోనా రాకాసి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మోడీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే �
నిర్భయ దోషులను వారి కుటుంబాలు కలుసుకునేందుకు చివరి అవకాశాలను కల్పిస్తూ తీహార్ జైలు అధికారులు లేఖ రాశారు. జైలు నిబంధనల ప్రకారం ఉరి తీయడానికి 14 రోజుల ముందు దోషులను కలుసుకునేందుకు వారి కుటుంబ సభ్యులకు అనమతిస్తారు. నిర్భయ దోషులకు మార్చి 3న ఉదయ�
వికీపీడియా సంస్థ కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కి లేఖ రాసింది. ప్రభుత్వం తీసుకురానున్న కొత్త గైడ్ లైన్స్ కారణంగా తమ మోడల్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందని